అన్వేషించండి

MAA : ‘మా’ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం.. రౌడి షీటర్లతో ఓటర్లను బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపణలు !

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కొత్త ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన రౌడిషీటర్ ను పోలింగ్‌ కేంద్రంలో ఉంచి ఓటర్లను బెదిరించారని ఆయన ఫోటోలు, వీడియోలు బయట పెట్టారు.

‘మా’ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకుందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు జగ్గయ్యపేటకు చెందిన  రౌడీషీటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన నూకల సాంబశివరావు ఎన్నికల హాల్లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్‌లోనూ షేర్ చేశారు. నూకల సాంబశివరావు అనే వైఎస్ఆర్ సీపీ నేత నొటరియల్ క్రిమినల్‌గా ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను కూడా ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని సీసీ టీవీ ఫుటేజీ ఇస్తే.. అసలు ఏం జరిగిందో మొత్తం బయటపెడతామని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. 

 #MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN

Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్

"మా"లో నూకల సాంబశివరావు సభ్యుడు కాదు. అయినా ఆయన ఎందుకు లోపలికి వచ్చారు.. ఆయనను ఎందుకు అనుమతించారన్నది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రశ్న. పోలింగ్ హాల్‌లో ఉండి ఓటర్లను ఆయన బెదిరించారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. "మా" ఎన్నికలతో తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ సమాచార మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే బయటకు ఇలా ప్రకటన చేసినప్పటికీ పార్టీ తరపున రౌడీషీటర్ నూకల సాంబశివరావును పంపారని ప్రకాష్ రాజ్ వర్గీయులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. 

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పోరాటం చేస్తున్నారు. ఆయన తన ప్యానల్ సభ్యులందరితోనూ రాజీనామా చేయించారు. సీసీ టీవీ ఫుటేజీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఇస్తామని చెప్పిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తర్వాత కోర్టుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఈ అంశంపై ప్రకాష్ రాజ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో కొన్ని కెమెరాల సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇప్పుడు కొత్త ఆరోపణలతో తెర ముందుకు వచ్చారు. 

Also Read:  అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు

ప్రకాష్ రాజ్ ఆరోపణలు సంచలనం సృష్టించే అవకాశం ఉంది. "మా"లో సభ్యులు కాని వారిని లోపలికి రానివ్వడం సాధ్యం కాదు. కానీ ప్రకాష్ రాజ్ ప్యానల్ బ్యాడ్జ్‌లు పెట్టుకుని ఆయన రౌడీషీటర్ అక్కడ తిరిగారు. ఆయనకు అక్కడ ఏం పని అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. మరో వైపు మంచు విష్ణు ఈ రోజు "మా"కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తానని చెప్పారు. ఆయన ప్రకటించక ముందే ప్రకాష్ రాజ్ షాకింగ్ న్యూస్ ఇచ్చినట్లయింది. 

Also Read : అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్‌తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో బీజేపీకి బిగ్ రిలీఫ్‌- మద్దతు ప్రకటించిన భాగస్వామ్య పార్టీ
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో బీజేపీకి బిగ్ రిలీఫ్‌- మద్దతు ప్రకటించిన భాగస్వామ్య పార్టీ
KTR slams Rahul Gandhi: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ameer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP DesamMumbai Indians Ashwani Kumar | బుమ్రా నుంచి అశ్వనీ వరకూ ముంబై టాలెంట్ హంట్ కి హ్యాట్సాఫ్ | ABP DesamMI Bowler Ashwani Kumar Biography | IPL 2025 లో సంచలన అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్ | ABP DesamAshwani Kumar 4 Wickets vs KKR | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో డెబ్యూ చేసిన అశ్వనీ కుమార్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో బీజేపీకి బిగ్ రిలీఫ్‌- మద్దతు ప్రకటించిన భాగస్వామ్య పార్టీ
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో బీజేపీకి బిగ్ రిలీఫ్‌- మద్దతు ప్రకటించిన భాగస్వామ్య పార్టీ
KTR slams Rahul Gandhi: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Viral Post:  విమ‌ర్శ‌ల‌కు స‌మాధాన‌మిచ్చిన జ‌డేజా.. సోష‌ల్ మీడియాలో పోస్టు.. నిమిషాల్లో వైర‌ల్
విమ‌ర్శ‌ల‌కు స‌మాధాన‌మిచ్చిన జ‌డేజా.. సోష‌ల్ మీడియాలో పోస్టు.. నిమిషాల్లో వైర‌ల్
Medicine Price Hike: 900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
Medha Shankr: '12త్ ఫెయిల్' హీరోయిన్ మేధా శంకర్ లేటెస్ట్ ఫోటోలు
'12త్ ఫెయిల్' హీరోయిన్ మేధా శంకర్ లేటెస్ట్ ఫోటోలు
Women Investment: ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
Embed widget