అన్వేషించండి

Nayanam Series OTT : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ ఎంట్రీ - ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ 'నయనం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Nayanam Series OTT Platform : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సైకో థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.

Varun Sandesh's Exclusive Web Series Nayanam OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌, సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఇండియాలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ 'Zee5' సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ 'నయనం'తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నెల 19 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మ‌నుషుల్లో నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సెన్సిటివ్ అంశాల‌ను ఇందులో చూపించారు. సిరీస్‌లో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా... ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ కనిపించనుండగా... ఈ ఒరిజిన‌ల్‌ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. త‌న పాత్ర‌లోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్ట‌త‌ను ఇందులో వివరించారు. 

Also Read : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?

న్యూ రోల్... న్యూ జర్నీ

నటుడిగా ఇది తనకు ఓ సరికొత్త జర్నీ అని అన్నారు వరుణ్ సందేశ్. 'లెన్స్ సైట్‌కు వాడతారు. కానీ అదే లెన్స్‌తో మనకు వేరే వాళ్ల లైఫ్‌లో ఇన్‌సైట్స్ గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ కదా. కాదండోయ్ చాలా చాలా డేంజరస్. ఆ ఇంట్రెస్ట్ ఈ డేంజర్ ఆ లెన్స్ కలిస్తే నయనం. ఇది నాకు సరికొత్త ప్రయాణం. ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ రోల్‌లో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నా. పోస్టర్ గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయడం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్ మరింత ఎలివేట్ చేసినట్లయింది. డిసెంబర్ 19న జీ5లో ప్రీమియర్ కానున్న 'నయనం' సిరీస్‌ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.' అని అన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget