అన్వేషించండి

Nayanam Series OTT : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ ఎంట్రీ - ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ 'నయనం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Nayanam Series OTT Platform : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సైకో థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.

Varun Sandesh's Exclusive Web Series Nayanam OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌, సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఇండియాలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ 'Zee5' సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ 'నయనం'తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నెల 19 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మ‌నుషుల్లో నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సెన్సిటివ్ అంశాల‌ను ఇందులో చూపించారు. సిరీస్‌లో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా... ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ కనిపించనుండగా... ఈ ఒరిజిన‌ల్‌ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. త‌న పాత్ర‌లోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్ట‌త‌ను ఇందులో వివరించారు. 

Also Read : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?

న్యూ రోల్... న్యూ జర్నీ

నటుడిగా ఇది తనకు ఓ సరికొత్త జర్నీ అని అన్నారు వరుణ్ సందేశ్. 'లెన్స్ సైట్‌కు వాడతారు. కానీ అదే లెన్స్‌తో మనకు వేరే వాళ్ల లైఫ్‌లో ఇన్‌సైట్స్ గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ కదా. కాదండోయ్ చాలా చాలా డేంజరస్. ఆ ఇంట్రెస్ట్ ఈ డేంజర్ ఆ లెన్స్ కలిస్తే నయనం. ఇది నాకు సరికొత్త ప్రయాణం. ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ రోల్‌లో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నా. పోస్టర్ గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయడం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్ మరింత ఎలివేట్ చేసినట్లయింది. డిసెంబర్ 19న జీ5లో ప్రీమియర్ కానున్న 'నయనం' సిరీస్‌ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.' అని అన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Advertisement

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget