అన్వేషించండి

Salman Khan: క్రేజీ ఆఫర్ కొట్టేసిన విక్రమ్ డైరెక్టర్? సల్మాన్ ఖాన్‌తో సినిమా?

విక్రమ్ సినిమా క్లాస్, మాస్ ప్రేక్షకులందరినీ అలరించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కమల్ హాసన్ కు చాలా ఏళ్ల తరువాత క్రేజ్ హిట్ తెచ్చిన సినిమా ‘విక్రమ్’. యాక్షన్ సన్నివేశాలు క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ అలరించాయి. ఆ సినిమాతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తమిళం,తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైంది. హిందీలో విక్రమ్ సినిమా సల్మాన్ ఖాన్ చూశారు. ఆ సినిమా ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. ఈ యంగ్ డైరెక్టర్‌కు సల్మాన్ ఖాన్ త్వరలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాను మైత్రి ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్టు టాక్ నడుస్తోంది. 

హైదరాబాద్ వచ్చినప్పుడే...
ఆ మధ్యన సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలోనే లోకేష్ - సల్మాన్ మధ్య భేటీని ఏర్పాటు చేశారట మైత్రి ప్రొడెక్షన్స్. సల్మాన్ ఖాన్ లోకేష్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ బాలీవుడ్ కండల

వీరుడు టైగర్ 3లో నటిస్తున్నాడు. అలాగే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత లోకేష్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇటు లోకేష్ కూడా చాలా బిజీగానే ఉన్నారు. దళపతి విజయ్ తో ఆయన ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నారు. అలగే మళ్లీ కమల్ హాసన్ తో సినిమా చేయబోతున్నాడు. విక్రమ్ సీక్వెల్ కూడా రాబోతోందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. కాబట్టి వీరిద్దరూ తమ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాకే తమ కాంబో మూవీని మొదలుపెట్టగలరు. కాబట్టి ఆ సినిమా పట్టలెక్కడానికి కనీసం ఏడాదైనా పట్టేలా ఉంది.

లోకేష్ కనగరాజ్ గతంలో ఖైదీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో కార్తీ హీరోగా నటించారు.  ఆ సినిమాతో అతనికి మంచి పేరే వచ్చింది కానీ స్టార్ డైరెక్టర్ హోదా రాలేదు. ఇప్పుడు విక్రమ్ సినిమాతా ఆ కోరిక తీరింది. యువ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు లోకేష్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lokesh Kanagaraj (@lokesh.kanagaraj)

Also read: ఆ కీర్తనతో వివాదంలో చిక్కుకున్న శ్రావణ భార్గవి, అవమానం జరిగిందంటున్న అన్నమయ్య వంశస్థులు

Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget