అన్వేషించండి

Rashmika Mandanna: రష్మిక మందన్న బ్రేకప్‌పై స్పందించిన ఆమె తల్లి సుమన్

రక్షిత్-రష్మిక లు జులై 3, 2017 న నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత 2018 లో వారు తమ నిశ్చితార్థాన్ని విరమించుకుంటున్నారు. అయితే రక్షిత్, రష్మిక ల బ్రేకప్ పై రష్మిక తల్లి సుమన్ మందన్న స్పందించింది.

Rashmika Mandanna: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో రష్మిక పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. మూవీలో ఆమె నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో రష్మిక మందన్న పేరు ఎక్కువ సార్లు వార్తల్లో వినిపిస్తూ వచ్చింది. ఆమె తన కన్నడలో‘కిరాక్ పార్టీ’ మూవీతో తెరగేట్రం చేసింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ లో కనిపించాడు. ఈ మూవీ తర్వాత రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వలన కొన్నాళ్లకు ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత రక్షిత్-రష్మిక బ్రేకప్ గురించి రష్మిక తల్లి సుమన్ మందన్న స్పందించింది. 

రక్షిత్-రష్మికల బ్రేకప్ ఆందోళనకు గురిచేసింది: సుమన్ మందన్న

‘కిరాక్ పార్టీ’ సినిమా తర్వాత రక్షిత్-రష్మిక లు జులై 3, 2017 న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక చాలా గ్రాండ్ గా నిర్వహిచారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే తర్వాత 2018 లో వారు తమ నిశ్చితార్థాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొంత కాలం తర్వాత రక్షిత్, రష్మిక ల బ్రేకప్ పై రష్మిక తల్లి సుమన్ మందన్న స్పందిస్తూ.. ఆ వార్త తమను ఎంతగానో ఆందోళనకు గురిచేసిందని చెప్పింది. దాని నుంచి మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఎవరూ కోరుకోరని ఎవరికైనా వారి జీవితం వారికి ముఖ్యమని చెప్పింది. అయితే ఈ విషయంలో రష్మిక చాలా మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాత ఆమె బలమైన నిర్ణయం తీసుకుందని తెలపింది. పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టిన తర్వాత తెలుగు, కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిందని చెప్పింది.

ఎవరి లైఫ్ వాళ్లది, అవన్నీ నేను పట్టించుకోను: రక్షిత్ శెట్టి

రష్మిక తో బ్రేకప్ అయిన తర్వాత చాలా కాలం రక్షిత్ శెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గతేడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారని, ప్రతి ఒక్కరికీ ఒక మైండ్ సెట్ ఉంటుందన్నారు. వాళ్లంతా తనను ఇష్టపడతారని లేదా ద్వేషిస్తారని అనుకోనని, అవన్నీ తాను పట్టించుకోనని అన్నాడు. బయట అంతా తన గురించి ఏమనుకుంటున్నారు అని అన్వేషించాల్సిన అవసరం తనుకు లేదని, తన పని తాను చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు రక్షిత్. 

అయితే రష్మిక గతంలో కన్నడ ఇండస్ట్రీ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారితీసాయి. తర్వాత కొన్నాళ్లు అవి కొనసాగినా తర్వాత రష్మిక తప్పు తెలుసుకొని తన వ్యాఖ్యలను సరిచేసుకుంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ తో ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. దానితో పాటు పలు భారీ ప్రాజెక్టులలో భాగం కానుంది రష్మిక.

Also Read ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Adani Group Investment: లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
The Waking Of A Nation: 106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
Embed widget