అన్వేషించండి

Tollywood: టాలీవుడ్‌లో ఎవరికి వారే - ఆ నలుగురిపై అందరి వ్యతిరేకత - వారిలోనూ ఐక్యత లేదా?

Movies: టాలీవుడ్ ఐక్యత లేదు. ఆధిపత్య పోరాటం పెరుగుతోంది. ఫలితంగా ఇండస్ట్రీని సమస్యల్లోకి నెట్టుకుంటున్నారు.

No unity in Tollywood: టాలీవుడ్ కు చెందిన సినిమాలు గ్లోబల్ గా సంచలన విజయాలు సాధిస్తున్నాయి కానీ ఇక్కడ పరిశ్రమ మాత్రం కొంత మందిచేతుల్లో నలిగిపోతోంది. ఆ నలుగురు పేరుతో కొంత మంది ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పోనీ వారి మధ్య అయినా ఐక్యత ఉందా అంటే అదీ లేదు. ఈ కారణంగా టాలీవుడ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రభుత్వాల ఆగ్రహానికి గురవుతోంది. 

సినీ పరిశ్రమను గుప్పిట పట్టిన ఆ నలుగురు                                     

టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఉంటారు.కానీ పేరుకే చాలా మంది నిర్మాతలు. వారిలో కొంత మంది సినిమాలు తీస్తారు. చాలా మంది తీయరు. ఇతర సీనియర్ నిర్మాతలు సినిమాలు తీయడం కన్నా.. ఇండస్ట్రీలో ఇతర వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ధియేటర్లు లీజుకు తీసుకోవడం.  క్యూబ్ , యూఎఫ్‌వో లాంటి వాటికి లైసెన్సులు తీసుకోవడం, ఓటీటీలు రన్ చేయడం సహా చాలా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. వారే ఇండస్ట్రీని  శాసిస్తున్నారు.  కానీ వారిలో వారే ఆధిపత్య పోరాటం కోసం ప్రయత్నిస్తూ ఉండటంతో మొత్తం వివాదం ప్రారంభమవుతోంది. 

ఆ నలుగురి మధ్య కూడా లేని ఐక్యత                 

ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు తీసేవాళ్లు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లు, ఎగ్జిబిటర్లు సహా వివిధ రకాల ఆదాయవనరులు ఉన్న చోట్ల కేవలం నలుగురు, ఐదుగురి ముద్రే కనిపిస్తోంది. ఆ కొద్ది మంది కూడా తమలో తాము ఆధిపత్య పోరాటం చేసుకుంటున్నారు. కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమాలు మరొకరు పైరసీ చేసుకుంటున్నారు. తన గేమ్ ఛేంజర్ మొదటి రోజునే హెచ్ డీ ప్రింట్ బయటకు వచ్చిందని దానికి.. మరో నిర్మాత కారణం కావొచ్చని దిల్ రాజు పరోక్షంగా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. అంటే వారి మధ్య కూడా స్పష్టత.. సఖ్యత లేదని అర్థమవుతుంది. 

ఇండస్ట్రీని ఏం చేయాలనుకుంటున్నారు ?                 

ఈ నలుగురిలో కొంత మంది రాజకీయ అవసరాల కోసం ఇతర పార్టీలతో కలుస్తున్నారు. వారి వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీగా సినిమాలు రిలీజవుతున్న సమయంలో ధియేటర్ల బంద్ అనే నినాదం తీసుకు రావడం వెనుక  ఆ నలుగురిలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారని..ఆయన ఏపీలో ఓ పార్టీకి సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారాలు మొత్తం వివాదాస్పదమవుతున్నాయి. టాలీవుడ్ లో ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమా ఫ్లాప్ కావడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. 

రాజకీయ ఎజెండాలను కూడా అమలు చేస్తూండటంతో మొత్తంగా రెండు తెలుగు ప్రభుత్వాలకూ టాలీవుడ్ దూరం అయింది. ఇప్పుడు ఆధిపత్య పోరాటం కూడా బహిరంగంగానే కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ ఇక ఏకతాటిపైకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget