అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్‌తో సినిమా చేద్దామంటే.. బాలీవుడ్‌కు ఏమైందని ప్రశ్నించారు - డైరెక్టర్‌ నిఖిల్‌ అద్వాణీ షాకింగ్‌ కామెంట్స్‌

Allu Arjun: బాలీవుడ్‌పై అల్లు అర్జున్‌ నిరాశ వ్యక్తం చేశారని డైరెక్టర్‌ నిఖిల్‌ అద్వానీ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. గతంలో తనతో సినిమా చేద్దామని అడగ్గానే బాలీవుడ్‌కి ఏమైందని ప్రశ్నించారన్నారు.

Director Advani Shared Allu Arjun Comments on Bollywood: కరోనా తర్వాత బాలీవుడ్‌ పరిస్థితులు అన్ని మారిపోయాయి. వరుస ప్లాప్స్‌, డిజాస్టర్స్‌తో బాలీవుడ్‌ బాక్సాఫీసు అల్లాడుతుంది. స్టార్‌ హీరోల సినిమాలు సైతం ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంలో తడబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ దక్షిణాది సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే అంతా బాలీవుడ్‌ పేరు చెప్పేవారు. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు హిట్స్‌ లేక ఢీలా పడిపోతుంది.

దీంతో నార్త్‌ ఆడియన్స్‌ దక్షిణాది సినిమాలు సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉత్తరాదినా కూడా  సౌత్‌ సినిమా హావానే కొనసాగుతుంది. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిఖిల్‌ డ స్పందించారు. ఆయన లేటెస్ట్‌ మూవీ 'వేదా'ఆగష్టు‌ 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ ఇండిస్ట్రీ అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ గతంలో అల్లు అర్జున్‌ తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. గతంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ నాతో ఒక మాట అన్నారు. నేను ఆయనతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను.

ఇదే విషయమై నేను ఆయనను కలిశాను. అప్పుడు అల్లు అర్జున్‌ బాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యను లెవనెత్తారు. నేను ఆయనతో సినిమా చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్పగానే అల్లు అర్జున్‌ బాలీవుడ్‌పై నిరాశ వ్యక్తం చేశారు. వెంటనే ఆయన 'బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీరేందుకని మర్చిపోయారు?' అని ప్రశ్నించారు.  ఆయన మాటలు విని షాక్‌ అయ్యా. కానీ అల్లు అర్జున్ చెప్పింది నిజమే అనిపించింది" అన్నారు. అనంతరం ఆయన దక్షిణాది సినిమాల గురించి ప్రస్తావించారు. నిజానికి అల్లు అర్జున్‌ చెప్పినదాంట్లో నిజం ఉందనిపించింది. సౌత్‌ సినిమాల్లో హీరోయిజం, అందులోని భావోద్వేగాలను చాలా చక్కగా చూపిస్తారు.

ఆ ప్రజెంటేషన్‌ వల్లే ఆడియన్స్‌ కూడా కథకు కనెక్ట్‌ అవుతారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలే వచ్చేవి. అవన్ని కూడా మంచి విజయం సాధించాయి" అని అన్నారు. కాగా నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వంలో 'కల్‌ హో నా హో', 'చాందీ చౌక్‌ టు చైనా', 'దిల్లీ సఫారి, 'హీరో' వంటి చిత్రాలు తెరకెక్కించారు. కరోనా తర్వాత దక్షిణాది సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అయ్యి సత్తా చాటుతున్నాయి. నార్త్‌లో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. పుష్ప, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలకు సౌత్‌ కంటే బాలీవుడ్‌లోనే అత్యథిక వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే అంశం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుంది. కాగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప ఫస్ట్‌పార్ట్‌కు బాలీవుడ్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు చేసింది. దీంతో బన్నీ నార్త్‌ బెల్ట్‌లోనూ మార్కెట్‌ పెరిగింది.

Also Read: చరణ్‌ అన్నను క్లింకార ముప్పు తిప్పలు పెడుతుంది - అమ్మ ఉపాసనతోనే తనకు ఎఫెక్షన ఎక్కువ, నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget