అన్వేషించండి

Akhanda 2 Pre Release Event: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్... డేట్, టైమ్, గ్రౌండ్ డీటెయిల్స్ తెలుసా?

Akhanda 2 Pre Release Event Date: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ 2 తాండవం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ సిటీలో జరగనుంది. ఈ ఫంక్షన్ డేట్, టైమ్, వెన్యూ విషయాలకు వస్తే...

Akhanda 2 Thaandavam pre release event details: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'అఖండ 2 తాండవం'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేశారు.

హైదరాబాద్ సిటీలో 'అఖండ 2' ఈవెంట్!
Akhanda 2 Pre Release Event Date: నవంబర్ 28న... అంటే ఈ శుక్రవారం నాడు 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్ సిటీలో కైతలాపూర్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో ఫంక్షన్ చేయనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సైతం ఆ ప్రాంగణంలో నిర్వహించారు. నందమూరి కుటుంబానికి అది లక్కీ గ్రౌండ్ అని చెప్పాలి. 

'అఖండ 2 తాండవం' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరిని పిలిచారు? అనేది వెల్లడించలేదు. బాలయ్య ఉండగా మరొక గెస్ట్ అవసరం లేదు. అయితే సనాతన ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read250 కోట్ల డ్రగ్స్ కేసు... పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 14 Reels Plus (@14reelsplus)

అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్‌కు చిన్న నిరాశ!
'అఖండ 2'ను టుడీతో పాటు త్రీడీలోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ మొదటి రోజు అమెరికాలోని నందమూరి, బాలకృష్ణ అభిమానులకు త్రీడీ సినిమా చూసే అవకాశం లేదు. ప్రీమియర్ షోలు త్రీడీలో వేయడం లేదని 'అఖండ 2' అమెరికా డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశారు. ఒక రోజు తర్వాత అమెరికాలో 'అఖండ 2'ను త్రీడీలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు.

Also Read'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ 2'లో సంయుక్త హీరోయిన్. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Advertisement

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget