అన్వేషించండి

KTR On EC : మోదీ కనుసన్నల్లోనే ఈసీ - ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు - కేటీఆర్ విమర్శలు

BRS News : ఈసీ పని తీరుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడం లేదన్నారు.

EC charges against Election Commission :  ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసిన సరే వారిపై చర్యల్లు లేవన్నారు.  బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై డైరెక్ట్ గా విషం చిమ్ముతూ పోస్ట్ లు చేస్తున్నారు. మోడీ   డైరెక్ట్ గా ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారని అన్నారు.  ఈ వ్యాఖ్యలపై దాదాపు 20 వేల కంప్లైంట్స్ వచ్చాయి. కనీసం మోడీ గారికి నోటీసులు కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శఇంచారు.  మోడీకి భయపడి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారికి ఈసీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో అమిత్ షా  దేవుడి ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే ఆయన పై చర్యలు లేవని..  బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారన్నారు. 

ప్రధాని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసిన, అమిత్ షా దేవుని ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడిగిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోదన్నారు.   కానీ కేసీఆర్ గారి విషయంలో మాత్రం...ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారని.. సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్‌లో నిరోధ్ లు, పాపాడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే దాన్ని ఖండిస్తూ  కొంచెం కఠిన పదం వాడారన్నారు.  దీనిపై ఐతే చర్యలు తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నంచారు.  రేవంత్ రెడ్డి పై మేము ఎన్ని ఫిర్యాదులు చేసిన ఈసీ పట్టించుకోలేదని..  తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చాలా అధ్వాన్నంగా మాట్లాడారన్నారు.  రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? అని ప్రశ్నించారు. 
   
రేవంత్ రెడ్డి మీద 8 సహా మొత్తం 27 కంప్లైంట్లు చేశాం. ఒక్క దానిపై యాక్షన్ లేదvf..  ఒక్క మంత్రి కొండా సురేఖ గారిని  మందలించారు అంతేనన్నారు.  కేసీఆర్  సభలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ లకు దడ పుట్టిందని  చోటాభాయ్, బడా భాయ్ మోసాలను రోడ్ షో లలో కేసీఆర్ గారు ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారని అందుకే ప్రచారాన్ని కుట్రతో నిలుపదల చేశారన్నారు.  కేసీఆర్ గారి సభలకు వస్తున్న స్పందన, 12 సీట్లు బీఆర్ఎస్ కు రావచ్చునని సర్వే రిపోర్టులు చూసి బడేభాయ్, చోట భాయ్ భయపడ్డారన్నారు.  
కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు ఓటు ద్వారానే జవాబు చెప్పాలని ప్రజలను కోరుతున్నానన్నారు.  
 
ఈసీ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహిస్తామని మాటలకే పరిమితమైంది.  మేము ప్రచారం చేయటాన్ని అడ్డుకొని మా ప్రత్యర్థులను మాత్రం అచ్చొసిన అంబోతులను వదిలేసినట్లు వదిలేశారు.   మార్చి 18 న ఓయూ లో నీటి కొరత, కరెంట్ సమస్య ఉందంటూ నెల సెలవులు ఇస్తున్నామని ఒక నోటీసు ఇస్తే వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులంతా ధర్నాకు దిగారు. ఇది సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ గారి దృష్టి కి వచ్చిందన్నారు.  అదే సమస్య ను ప్రస్తావిస్తూ చేతగాని ప్రభుత్వమంటూ కేసీఆర్ గారు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.  ఈ పోస్ట్ చేసిన వెంటనే చీఫ్ వార్డెన్ కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని..   ఎస్పీడీసీఎల్ నుంచి కూడా కరెంట్ సమస్య లేదంటూ వైస్ ఛైర్మన్ పేరుతో నోటీసు ఇచ్చారన్నారు.  వైస్ ఛాన్సలర్ కు బదులు వైస్ ఛైర్మన్ అని పేర్కొనటం చూస్తుంటే ఈ ప్రభుత్వం తెలివి ఎలా ఉందో అర్థమవుతోందని ఎద్దేవాచేశారు.  రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు తన పర్సనల్ ఖాతా ద్వారా ఫేక్ నోటీసును ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఇంత చిల్లరగా సీఎం ఫేక్ డాక్యుమెంట్ చేస్తారా? అని అనుకున్నాం. కానీ ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.  

ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్ రెడ్డా? అది తప్పని చెప్పిన క్రిశాంకా అని ప్రశ్నించారు.  నేను చెప్పింది తప్పు అయితే చంచల్ గూడ జైలుకి వెళ్లటానికి సిద్ధం. లేదంటే రేవంత్ రెడ్డి జైలు కు వెళ్తాడా అని సవాల్ చేశారు.  ఈ  ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో బయటపెడుతున్నందుకు క్రిశాంక్ మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు.   నకిలీ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలే. క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు.  ఫేక్ సర్య్యూలర్ పోస్ట్ చేసినందకు ఈసీ రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదనిప్రశఅనించారు.  ఫోర్జరీ చేసిన సీఎంను జైల్లో పెట్టుకుండా...అది తప్పని చెప్పిన వాళ్లను జైల్లో పెట్టటం ఏంటని మండిపడ్డారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Embed widget