అన్వేషించండి

Election 2022 Voting Live Updates: సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, యూపీలో 57% ఓటింగ్

పంజాబ్ సహా ఉత్తర్‌ప్రదేశ్‌ మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

LIVE

Key Events
Election 2022 Voting Live Updates: సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, యూపీలో 57% ఓటింగ్

Background

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈరోజు పంజాబ్‌కు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్​ లోనికి ఓటర్లను అనుమతిస్తారు. మొత్తం 117 స్థానాలకు ఈరోజే ఓటింగ్ జరుగుతోంది.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.

నేతల అభ్యర్థన

పంజాబ్ ప్రజలు తమ అమూల్యమైన భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

పంజాబ్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. కొత్త ఆలోచనతో పంజాబ్ ముందుకెళ్లేందుకు మీ ఓటు ఉపయోగపడుతుందని ప్రియాంక అన్నారు.

భాజుపాకు గట్టి గుణపాఠం చెప్పేలా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలని బహుజన్‌సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు అందరూ తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

18:40 PM (IST)  •  20 Feb 2022

5 గంటల వరకు

సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లో 63%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 57 % పోలింగ్ నమోదైంది.

16:31 PM (IST)  •  20 Feb 2022

3 గంటల వరకు

మధ్యాహ్నం 3 గంటల వరకు పంజాబ్‌లో 49.81%, యూపీలో 48.81% పోలింగ్ నమోదైంది.

14:10 PM (IST)  •  20 Feb 2022

పోలింగ్ ఇలా

యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పంజాబ్‌లో 34 శాతం, యూపీలో 36 శాతం పోలింగ్ నమోదైంది.

 

15:42 PM (IST)  •  20 Feb 2022

సోనూసూద్ కారు

యాక్టర్ సోనూసూద్ కారును పంజాబ్ మోగా జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోగాలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించారని దీంతో ఆయన కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మోగా జిల్లా పీఆర్‌ఓ వెల్లడించారు.

మోగా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూసూద్ సోదరి మాల్విక సూద్ పోటీ చేస్తున్నారు.

12:10 PM (IST)  •  20 Feb 2022

ఉదయం 11 గంటల వరకు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పంజాబ్‌లో 17.77% పోలింగ్ నమోదైంది. యూపీ మూడో విడత పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 21.18% ఓటింగ్ నమోదైంది.

 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Hyderabad Latest News: హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.