Election 2022 Voting Live: యూపీలో ప్రశాంతంగా పోలింగ్- 5 గంటల వరకు 57.79% ఓటింగ్
యూపీలో తొలి విడత పోలింగ్లో భాగంగా 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 11 గంటల వరకు 20 శాతం పోలింగ్ నమోదైంది.
LIVE

Background
5 గంటల వరకు
యూపీలో సాయంత్రం 5 గంటల వరకు 57.79% పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా
ఆగ్రా- 56.52 %
అలీగఢ్ - 57.25%
బఘ్పట్- 61.25%
బులంద్షహర్- 60.57%
గౌతమ్ బుద్ధ్ నగర్- 53.48 %
ఘజియాబాద్- 52.43%
హపుర్- 60.53%
మథుర- 58.12%
మేరట్- 47.74%
ముజఫర్నగర్- 62.09%
షామిలి- 61.75%
3 గంటల వరకు
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం ఓటింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా
ఆగ్రా- 47.51%
అలీగఢ్ - 45.91%
బఘ్పట్- 50.13%
బులంద్షహర్- 50.84
గౌతమ్ బుద్ధ్ నగర్- 47.25%
ఘజియాబాద్- 43.10%
హపుర్- 51.63%
మథుర- 48.91%
మేరట్- 47.74%
ముజఫర్నగర్- 52.17%
షామిలి- 53.13%
35.03% ఓటింగ్..
ఉత్తర్ప్రదేశ్ తొలి విడత పోలింగ్లో మధ్యాహ్నం 1 గంట వరకు 35.03% ఓటింగ్ నమోదైంది.
35.03% voter turnout recorded till 1pm in the first phase of #UttarPradeshElections2022 pic.twitter.com/vrkvVC05LM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022
ఎస్పీ- ఆర్ఎల్డీ అభ్యర్థి..
మంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న ఎస్పీ-ఆర్ఎల్డీ అభ్యర్థి సంజయ్ లాథర్ మథురలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
SP-RLD candidate from Mant assembly constituency, Sanjay Lathar and his family cast their vote at a polling booth in Mathura.#UttarPradeshElections2022 pic.twitter.com/P3EjtsqZ5q
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

