అన్వేషించండి

Andhra Pradesh: పెద్దిరెడ్డి పోటీ చేసే స్థానం సహా 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్- భారీగా సీఆర్‌పీఎఫ్‌ బలగాల మోహరింపు

14 Problematic Constituencies In AP: గత కొన్నేళ్ల నుంచి ఎన్నికల సమయంలో జరిగే హింసాత్మక ఘటనల లెక్కలు తీసుకొని ఎన్నికల సంఘం 14 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది.

Andhra Pradesh Assembly Elections: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని టెన్షన్‌కు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వివాదం తెరపైకి వస్తుందో ఎవరు ఎవరిపై ఫిర్యాదులు చేసుకుంటారో అనే ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు సైతం తీసుకునే పరిస్థితి ఉందని గ్రహించిన ఎన్నికల సంఘం కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాంటి వాటిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం కూడా ఉంది. 

పల్నాడులో నాలుగు నియోజకవర్గాలు

ఎన్నికల టైంలో కొట్లాటలు, హింస్మాత్మక ఘటనలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే ప్రాంతం పల్నాడు, తర్వాత రాయలసీమ. ఈ రెండింటిలో పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మరింత సెన్సిటివ్‌గా ఉంటాయి. ప్రచార సమయంలోనే అక్కడ పరిస్థితి చాలా వైలెంట్‌గా ఉంది. అలాంటిది పోలింగ్ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆప్రాంతాన్ని సమస్యాత్మక జోన్‌గా చెబుతున్న ఈసీ కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 

పల్నాడులోని మాచర్ల(Macherla), వినుకొండ(Vinukonda), గురజాల(Gurazala), పెదకూరపాడు(Pedakurapadu) నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. అందుకే అక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్ ఉండాలని ఏర్పాటు చేస్తోంది. అదే టైంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలను కూడా భారీ సంఖ్యలో మోహరించేందుకు సిద్ధమవుతోంది. 

పుంగనూరులో మొదటి నుంచి... 

అలాంటి సమస్యలు ఉన్న నియోజవర్గాల జాబితాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుతం పోటీ చేస్తున్న పుంగనూరు(Punganur) కూడా ఉంది. ఈ నియోజక వర్గం ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఇక్కడ పరిస్థితులు నిప్పులు రాజేస్తున్నాయి. మంత్రి పెద్ది రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఆరు నెలల క్రితం చంద్రబాబు ప్రచారానికి వెళ్లనీయకుండా పోలీసులే అడ్డుకోవడం.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ప్రజల కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉంటూ బీసీవైపీ పేరుతో పార్టీని స్థాపించి రాజకీయం చేస్తున్న రామచంద్రయాదవ్‌పై కూడా పలు మార్లు దాడులు జరిగాయి. గత వారంలో కూడా ఆయన్ని ఆయన అనుచరులను టార్గెట్‌ చేస్తూ కొందరు వీరంగం సృష్టించారు. 

ప్రతిపక్షాల ఫిర్యాదులు

ఈ దాడులు, కవ్వింపు చర్యలు, హింస వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు పోలింగ్ రోజు ఇది మరింత పెచ్చుమీరే ఛాన్స్ ఉందని గ్రహించిన ఈసీ ఆ నియోజకవర్గాన్ని కూడా సమస్యాత్మక జాబితాలో పెట్టింది. దీంతో అక్కడ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు భారీగా బలగాలను మోహరించనున్నారు. 

గత కొన్నేళ్ల నుంచి ఎన్నికల సమయంలో ఆ ముందు ఆ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనల లెక్కలు తీసుకొని ఎన్నికల సంఘం మొత్తం 14 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది. అలాంటి వాటిలో పైన చెప్పిన మాచర్ల, వినుకొండ, గురజాల, పెద్దకూరపాడు, పుంగనూరుతోపాటు ఒంగోలు,(Ongole) ఆళ్లగడ్డ(Allagadda), తిరుపతి(Tirupati), చంద్రగిరి(Chandragiri), విజయవాడ సెంట్రల్(Vijayawada Central), పలమనేరు(Palamaner), పీలేరు(Piler), రాయచోటి(Rayachoti), తంబళ్లపల్లె(Thamballapalle)ను చేర్చింది. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. 

Also Read: జగన్‌ను ఓడించాలని కాదు, నువ్వు గెలవాలని లక్ష్యంగా పెట్టుకో పవన్ - పోసాని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget