అన్వేషించండి

Pariksha Pe Charcha: బ్యాటర్‌లా ఫోకస్ చేయాలి, కేవలం పుస్తకాలకే పరిమితం కావొద్దు - ప‌రీక్షా పే చ‌ర్చలో విద్యార్థులకు మోదీ సలహాలు

PM Modi Pariksha Pe Charcha: ప‌రీక్ష పే చ‌ర్చ 2025లో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులకు కీలక సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దీపికా పదుకొణె, మేరీ కోమ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Pariksha Pe Charcha : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌రీక్షా పే చ‌ర్చ(PPC 2025) కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒత్తిడి లేకుండా ఎగ్జామ్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాల‌నే పలు అంశాలపై ప్రధాని, విద్యార్థులకు సలహాలు, సూచనలిచ్చారు. పరీక్ష పే చర్చ ప్రస్తుతం ఎనిమిదో ఎడిషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు, నటులు దీపికా పదుకొనే(Deepika Padukone), విక్రాంత్ మాస్సే(Vikrant Massey), ఒలింపిక్ ఛాంపియన్ మేరీ కోమ్(Mary Kom), పారాలింపిక్ బంగారు పతక విజేత అవని లేఖరా(Avani Lekhara) వంటి ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. వారు తమ సూచనలను, అనుభవాలను పంచుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం, పరీక్షా పె చర్చకు అద్భుతమైన స్పందన వచ్చింది. 3.30 కోట్లకు పైగా విద్యార్థులు, 20.71 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.51 లక్షల మంది తల్లిదండ్రులు ఇంటరాక్టివ్ సెషన్ కోసం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు అంశాలపై చర్చించారు.

  • పరీక్షల్లో సమయ వినియోగం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ నొక్కి చెప్పారు. విద్యార్థులు దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వారు ఆనందించే అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే సవాలుతో కూడిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన సూచించారు.
  • కేవలం సలహాలే కాకుండా విద్యార్థుల ప్రత్యేక బలాలను గుర్తించి, ప్రోత్సహించాలని ప్రధానమంత్రి విద్యావేత్తలకు సూచించారు. విద్యార్థులు విలువైనవారని, అర్థం చేసుకున్నారని భావించే వాతావరణాన్ని వాలికి కల్పించాలని మోదీ నొక్కి చెప్పారు.
  • పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూనే పరీక్షలకు సిద్ధం కావడం కంటే జ్ఞానం పొందడంపై దృష్టి పెట్టాలని ప్రధాని, విద్యార్థులను ప్రోత్సహించారు.
  • తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. పిల్లలు తమ ఆసక్తులను అన్వేషించడానికి స్వేచ్ఛను అనుమతించాల్సిన అవసరాన్ని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకూడదని, అభిరుచులను కొనసాగించడానికి సమయం వెచ్చించాలని, ఇది మొత్తం అభివృద్ధిని పెంచుతుందని ఆయన నొక్కి చెప్పారు.
  • క్రికెట్ నుండి ప్రేరణ పొంది, ప్రధానమంత్రి మోదీ, విద్యార్థులు బాహ్య ఒత్తిడి కంటే చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. జనసమూహ శబ్దం మధ్య బ్యాట్స్‌మన్ బంతిపై దృష్టి సారించినట్లే, విద్యార్థులు ఒత్తిడి గురించి చింతించకుండా నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలన్నారు.
  • ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అనారోగ్యాన్ని నివారించడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే సరిపోదని ఆయన విద్యార్థులకు గుర్తు చేశారు. సరైన నిద్ర, సమతుల్య ఆహారం మొత్తం శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనవని సూచించారు.

ఇదే కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన ఆకాంన్షా(Akansha) అనే విద్యార్థి ప్రధానిని హిందీలో పలకరించారు. ఇంత బాగా హిందీ ఎలా నేర్చుకుంటావని అడిగిన మోదీ ప్రశ్నకు సమాధానంగా.. తనకు హిందీ అంటే చాలా ఇష్టమని, తానొక కవిత కూడా రాశానని చెప్పారు. మీరు ప్రధాని కాకపోయుంటే ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ఓ విద్యార్థి, ప్రదానిని అడగ్గా.. తనకు నైపుణ్యాభివృద్ధి అంటే ఆసక్తి అని మోదీ చెప్పారు.

Also Read : Maoist Encounters: ఈ ఏడాది వరుస ఎన్‌కౌంటర్లు - 37 రోజుల్లో 81 మంది మావోయిస్టుల మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Embed widget