అన్వేషించండి

CBSE 10th Result 2022 : సీబీఎస్ 10వ తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

CBSE 10th Result 2022 : సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

CBSE 10th Result 2022 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను cbseresults.nic.in వెబ్ సైట్ లో విద్యార్థులు పొందవచ్చు. CBSE అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లింక్‌లు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. CBSE 10వ ఫలితాల మార్క్ షీట్ కూడా DigiLockerలో అందుబాటులో ఉంచారు. సీబీఎస్ 10వ తరగతి పరీక్షలో 94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 1.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 

సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లో 10వ తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి 

  • cbseresults.nic.in/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి
  • 10వ తరగతి ఫలితాల కోసం ఇచ్చిన మూడు లింక్‌లలో ఒకదానిపై క్లిక్ చేయండి. 
  • మీ రోల్ నంబర్, స్కూల్, అడ్మిట్ కార్డ్ ID వివరాలు నమోదు చేయండి.
  • విద్యార్థుల ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి 
  • భవిష్యత్తులో యాక్సెస్ చేయడానికి ఫలితాల PDFను డౌన్‌లోడ్ చేసుకోండి

DigiLockerలో CBSE ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  1. DigiLocker.gov.inపై క్లిక్ చేయండి.
  2. హోమ్ పేజీలో, లాగిన్ పై క్లిక్ చేయండి.
  3. మీ CBSE రోల్ నంబర్‌ను వినియోగదారు పేరుగా, PIN నెంబర్ పాస్‌వర్డ్‌గా ఉపయోగించి లాగిన్ చేయండి. (సీబీఎస్‌ఈ పాఠశాలలకు పిన్ నెంబర్ షేర్ చేసింది) 
  4. విద్యార్థులు 10వ తరగతి మార్క్ షీట్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
  5. CBSE 10వ తరగతి ఫలితాల కోసం డిజిటల్ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈరోజు ఉధయం 11 గంటలకు సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in లేదా cbse.gov.in లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. 

అమ్మాయిలదే పైచేయి.. అబ్బాయిలు అక్కడే!

మొత్తం 92.71 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో 94.54 శాతం పాసవ్వగా.. బాలురలో ఇది 91.25 శాతంగా ఉంది. 33 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించారని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. మొత్తం లక్షా 34 వేల మంది 90 శాతం కంటే అధికంగా మార్కులు పొందారని వివరించింది. ప్రాంతాల వారీగా అత్యధికంగా తిరువనంతపురంలో 98.83 శాతం, బెంగళూరులో 98.16 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget