అన్వేషించండి

AP EAMCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం- పూర్తి షెడ్యూల్ ఇదే

AP EAMCET Counselling 2025:ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి AP EAMCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. జులై నెలాఖరుకు మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తి చేసి ఆగస్టు నుంచి క్లాస్‌లు స్టార్ట్ చేయనుంది.

AP EAMCET Counselling 2025: ఆంధ్రప్రదేశ్‌కు EAMCET సంబంధించి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారు జులై 16 లోపు ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.  పూర్తి వివరాల కోసం eapcetsche.aptonline.in/EAPCET లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

అధికారిక వెబ్‌ సైట్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం 

ఆగస్టు నుంచి ఇంజినీరింగ్ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఇంజినీరింగ్‌, అగ్నికల్చర్‌, మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ AP EAMCET or AP EAPCET 2025లో ఉత్తీర్ణత సాధించిన వారంతా ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ముందు అధికారిక వెబ్‌సైట్‌ eapcetsche.aptonline.in/EAPCETలో వెళ్లి ప్రోసెస్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొంత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ప్రస్తుతం విడుదల చేసిన EAMCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జులై 16 లోపు తమ వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లించాలి. ఇలా పంపించిన వివరాలను జులై 17 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫై చేసిన కేంద్రాలు చేపడతాయి.  

EAMCET కౌన్సెలింగ్‌ పూర్తి షెడ్యూల్ ఇదే 

కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించిన అభ్యర్థులు జులై 13 నుంచి 18 వరకు వెబ్‌ఆప్షన్‌లు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే వారికి వచ్చిన ర్యాంకు ఆధారంగా వారు కోర్సు, కాలేజీని ఎంపిక చేసుకోవాలి. జులై 18వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు టిక్ చేసుకున్న వారు తామ ప్రాధాన్యతలను జులై 19న ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు.

ఆగస్టు 4 నుంచి క్లాస్‌లు ప్రారంభం 

కౌన్సెలింగ్‌లో పాల్గొని ఫీజు చెల్లించి, వెబ్‌ఆప్షన్లు ఎంచుకున్న వారికి సీట్లను కేటాయిస్తూ జులై 22న జాబితా విడుదల చేస్తారు. ఇక్కడ సీట్లు వచ్చిన జులై 23 నుంచి 26 వరకు అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీలకు వెళ్లి అడ్మిషన్లు పొందాలి. వీళ్లకు ఆగస్టు 4 నుంచి కాలేజీ ప్రారంభమవుతుంది. దీంతో మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. 

చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఇవే

మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అనుకునే విద్యార్థులు కొంత ఫీజును చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కాలేజీ సీట్లలో 85 శాతం స్థానిక అభ్యర్థులకే ఇస్తారు. 15 శాతం సీట్ల కోసం స్థానికిలు, స్థానికేతరలు కూడా పోటీ పడతారు. 

రెండో దశ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది?

మొదటి ఫేజ్‌లో జాయిన్ అయిన విద్యార్థులు, ఇంకా ఉన్న ఖాళీలను ఆధారంగా చేసుకొని రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆగస్టులో ప్రకటిస్తారు. మొదటి దశలో వచ్చిన కాలేజీలు నచ్చకపోయినా, లేదా వేరే ఇతర కారణాలు ఉన్నా సరే మీరు రెండో కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన ఎంట్రెన్స్‌ టెస్టులో మంచి ర్యాంకు వచ్చి ఇంటర్‌మీడియెట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులుల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. తగిన పర్సంటేజ్ లేకపోయినా అర్హులు కారు. 

టాప్ హెడ్ లైన్స్

JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget