అన్వేషించండి

నర్స్ కాదు నరరూప రాక్షసి, 17 మంది పేషెంట్స్‌ దారుణ హత్య - 700 ఏళ్ల జైలు శిక్ష

Nurse Killed Patients: అమెరికాలో ఓ నర్స్ పేషెంట్స్‌కి ఇన్సులిన్ హైడోస్ ఇచ్చి 17 మందిని హత్య చేసింది.

US Nurse Killed Patients With Insulin: అమెరికాలోని ఓ నర్స్ 17 మంది పేషెంట్స్‌ని దారుణంగా హత్య చేసింది. పని చేసిన చోటల్లా ఎవరో ఒకరిని టార్గెట్‌గా చేసుకుని చంపుతూ వచ్చింది. మూడేళ్ల కాలంలో ఇలా చంపుకుంటూ పోయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే హాస్పిటల్‌లో ఉన్న కొంతమంది పేషెంట్స్‌కి మితిమీరి ఇన్సులిన్ డోస్ ఇవ్వడం. అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో కోర్టు అంత కన్నా సంచలనమైన తీర్పునిచ్చింది. ఆ నర్స్‌కి ఏకంగా 700 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 41 ఏళ్ల హెదర్ ప్రెస్డీ (Heather Pressdee) చేసిన ఈ పనిని కోర్టు తీవ్రంగా పరిగణించింది. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...నిందితురాలిపై హత్యా కేసులతో పాటు కొన్ని హత్యాయత్నం కేసులూ నమోదయ్యాయి. మొత్తంగా ఆమె కెరీర్‌లో 22 మంది పేషెంట్స్‌కి పరిమితికి మించిన ఇన్సులిన్ డోస్‌లు (Insulin High Dose) ఇచ్చింది. వాళ్లలో కొంత మందికి అసలు షుగర్ లేనే లేదు.

నైట్‌షిఫ్ట్‌లో ఎవరూ లేని సమయంలో ఈ పని చేసినట్టు విచారణలో తేలింది. బాధితుల్లో కొందరు వెంటనే ప్రాణాలు కోల్పోగా మరి కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారు. మృతుల్లో 43 ఏళ్ల నుంచి 104 ఏళ్ల వయసు వాళ్లున్నారు. ఇన్సులిన్ డోస్ ఎక్కువైతే అది hypoglycemia కి దారి తీస్తుంది. ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకుంది. గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులు ఆ నర్స్‌ మానసిక స్థితి బాగోలేదని, ఇంత మంది ప్రాణాలతో ఆడుకుందని కోర్టులో వాదించారు. అయితే..గతంలోనూ ఆమె ప్రవర్తనను గమనించిన కొందరు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పదేపదే పేషెంట్స్‌ని బూతులు తిట్టడం, వాళ్లని అసహ్యించుకోవడం లాంటివి చేసేదని తెలిసింది.

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget