అన్వేషించండి

Jagityal Friends Death: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..

ముగ్గురికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని వివాహితులైన యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జగిత్యాల జిల్లాలో తీవ్రమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువతులు దారుణమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారు ముగ్గురూ దగ్గరి బంధువులు.. చిన్నప్పటి నుంచి స్నేహితులు.. కలిసే ఆడుకుంటూ కలిసే చదువుకున్నారు. చివరికి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితమే వారిలో ఇద్దరి రోజుల వ్యవధిలో వివాహం అయింది. ఇంతలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.

జగిత్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన ఎక్కలదేవి వందన(16), ఎక్కలదేవి గంగాజల(19), సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన ఎక్కలదేవి మల్లిక(19) కజిన్స్. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా. వారిలో గంగాజల, మల్లికలు ఇంటర్‌ విద్యను కంప్లీట్ చేశారు. మూడో అమ్మాయి వందన ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్ చదువుతోంది. వారిలో గంగాజలకు ఆగస్టు 23న జగిత్యాల మండలం నర్సింగాపూర్‌ అనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. మరో యువతి మల్లిక వివాహం కూడా అదే నెల 26న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన అదరవేని రాజు అనే వ్యక్తితో జరిగింది.

Also Read: Merupu Murali Trailer: ‘మెరుపు మురళి’ ట్రైలర్.. విలేజ్ సూపర్ హీరోగా టొవినో థామస్.. ఇతడో అల్లరి ‘పిడుగు’

పెళ్లి జరిగిన ఈ ఇద్దరు యువతులు మెట్టింటి నుంచి వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురూ వేర్వేరు కారణాలు చెప్పి ఇళ్లలోంచి బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ముగ్గురు కుటుంబాల వారు కలిసి చుట్టుపక్కల వెతికారు. అయినా, ఆచూకీ లభ్యం కాలేదు. 

Also Read: Sumanth's Malli Modalaindi Trailer: దొంగ సచ్చినోడా... ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా!

ఇంతలో గురువారం ఉదయం 11 గంటలకు ధర్మ సముద్రం జలాశయంలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వారు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు కూాడా ఇదే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. యువతులు ముగ్గురికి చిన్నతనం నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే తమ కుమార్తెలు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని యువతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి ఆవేదన చెందాడు. పోలీసులు ఈ వ్యవహారంలో విచారణ కోసం వారి సెల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే, వివాహం కారణంగా ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget