By: ABP Desam | Updated at : 20 Sep 2023 07:21 PM (IST)
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే..
అతివేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీకొట్టింది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద బుధవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తన్న మల్లికార్జున్, మణిపాల్ మృతి చెందారు. బైకు మీద వెళ్తున్న ప్రసాద్ అనే వ్యక్తి, అతడి భార్య రమణమ్మ, కుమారుడు అవినాష్ కూడా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న బాధితులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఘోర రోడ్డు ప్రమాదం, అందులోనూ ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేుపట్టారు.
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య
Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>