అన్వేషించండి

Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన

Satya Nadella meets PM Modi: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. భారత్ AI ఫస్ట్ ఫ్యూచర్ కోసం 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించారు.

Satya Nadella  commits 17 billion to India AI first future :  మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.  ఈ సమావేశంలో నాదెళ్ల భారతదేశంలో  ఏఐ ఫస్ట్ ఫ్యూచర్  కోసం మైక్రోసాఫ్ట్‌కు చెందిన 17.5 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు సుమారు 1.46 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని ప్రకటించారు. ఇది మైక్రోసాఫ్ట్ ఆసియాలో  అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. ఈ పెట్టుబడి భారత్ AI అవకాశాలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నాదెళ్ల తెలిపారు.
 
ప్రధాన మంత్రి మోదీతో నాదెళ్లల మధ్య జరిగిన సమావేశాన్ని ‘భారత్ AI అవకాశాలకు ఉపయోగపడే  చర్చ’గా నాదెళ్ల వర్ణించారు. ఈ సమావేశం భారత్ AI రంగంలో ముందస్తుగా ఉండాలనే లక్ష్యాన్ని సమర్థించడానికి దోహదపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడి ద్వారా భారత్ AI మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, దేశ యువతకు నైపుణ్యాలు అందించడానికి, స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని నాదెళ్ల పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ ఈ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత్ AI భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగిస్తుంది. ఇది ఆసియా మొత్తంలో మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. పెట్టుబడి ద్వారా AI మౌలిక సదుపాయాలు, దేశ యువతకు నైపుణ్యాల అభివృద్ధి,  సావరెయిన్ కెపాబిలిటీస్ వంటి రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రకటన భారత్-అమెరికా టెక్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

  
సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన తర్వాత, కంపెనీ భారత్‌లో పెట్టుబడులను మరింత పెంచింది. భారత్ AI, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ పెట్టుబడి భారత్ డిజిటల్ ఇకానమీని బలోపేతం చేస్తూ, ఉద్యోగాలు, స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget