అన్వేషించండి

Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన

Satya Nadella meets PM Modi: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. భారత్ AI ఫస్ట్ ఫ్యూచర్ కోసం 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించారు.

Satya Nadella  commits 17 billion to India AI first future :  మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.  ఈ సమావేశంలో నాదెళ్ల భారతదేశంలో  ఏఐ ఫస్ట్ ఫ్యూచర్  కోసం మైక్రోసాఫ్ట్‌కు చెందిన 17.5 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు సుమారు 1.46 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని ప్రకటించారు. ఇది మైక్రోసాఫ్ట్ ఆసియాలో  అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. ఈ పెట్టుబడి భారత్ AI అవకాశాలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నాదెళ్ల తెలిపారు.
 
ప్రధాన మంత్రి మోదీతో నాదెళ్లల మధ్య జరిగిన సమావేశాన్ని ‘భారత్ AI అవకాశాలకు ఉపయోగపడే  చర్చ’గా నాదెళ్ల వర్ణించారు. ఈ సమావేశం భారత్ AI రంగంలో ముందస్తుగా ఉండాలనే లక్ష్యాన్ని సమర్థించడానికి దోహదపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడి ద్వారా భారత్ AI మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, దేశ యువతకు నైపుణ్యాలు అందించడానికి, స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని నాదెళ్ల పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ ఈ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత్ AI భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగిస్తుంది. ఇది ఆసియా మొత్తంలో మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. పెట్టుబడి ద్వారా AI మౌలిక సదుపాయాలు, దేశ యువతకు నైపుణ్యాల అభివృద్ధి,  సావరెయిన్ కెపాబిలిటీస్ వంటి రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రకటన భారత్-అమెరికా టెక్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

  
సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన తర్వాత, కంపెనీ భారత్‌లో పెట్టుబడులను మరింత పెంచింది. భారత్ AI, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ పెట్టుబడి భారత్ డిజిటల్ ఇకానమీని బలోపేతం చేస్తూ, ఉద్యోగాలు, స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Advertisement

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ vs పాత కుషాక్‌: డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో ఏమేం మారాయి?
కొత్త కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌: అసలు తేడాలేంటి?
Embed widget