అన్వేషించండి

Medak News: పచ్చి చికెన్ తినబోయి వ్యక్తి మృతి, గొంతులో ఇరుక్కొని నానా యాతన!

ఓ వ్యక్తి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం నవపేట్ రాములు తండాలో చోటుచేసుకుంది.

అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనే సామెత వినే ఉంటారు. అరటి పండు తింటే పన్ను విరుగుతుందో? లేదో 
తెలియదు కానీ.. ఓ చికెన్ ముక్క మాత్రం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. చికెన్ ముక్కెంటీ? మనిషి ప్రాణాలు తీయడమేంటని అనుకుంటారా..? ఓ చికెన్ ముక్క వ్యక్తి పాలిట మృత్యుదేవత అయ్యింది. తాగిన మైకంలో పచ్చి చికెన్ ముక్కను తినడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం నవపేట్ రాములు తండాకు చెందిన లకావత్ భీమ్లా నాయక్ అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, నలుగురు పిల్లులు ఉన్నారు. హత్నూర మండలం కొత్తగూడ తండా భీమ్లా స్వగ్రామం కాగా.. తన భార్యా పిల్లలతో కలిసి నవపేట్ గ్రామ శివారులో నివాసం ఉంటున్నాడు. 

భార్య రాణి సమీపంలో గల పరిశ్రమలో పనిచేస్తుంది. భీమ్లా గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తాడు. పనుల దొరకని క్రమంలో గుమ్మడిదల అడ్డపైన పనికి వెళుతుంటాడు. భీమ్లా గురువారం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న భీమ్లా నాయక్ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తన ఇంట్లోనే పచ్చి చికెన్ తిన్నాడు. చికెన్ గొంతులో ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

భీమ్లా నాయక్  గురువారం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న భీమ్లా నాయక్ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తన ఇంట్లోనే పచ్చి చికెన్ తిన్నాడు. చికెన్ గొంతులో ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన భార్య తీవ్ర ఆందోళన చెందింది. భర్తను బతికించుకునే ప్రయత్నం చేసింది. 

గమనించిన భార్య తీవ్ర ఆందోళన చెందింది. గొంతులో చేయి పెట్టి చికెన్‌ ముక్కను బయటకు తీసే ప్రయత్నం చేసింది. కొంచెం బయటికి తీయగా.. మిగిలిన చికెన్ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే భీమ్లా మృతి చెందాడు. నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నేడు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇలాంటి ఘటనలు ఎన్నో 

గతంలో  ఓ వ్యక్తి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయాడు. బాలానగర్‌ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన పోచయ్య గౌడ్‌ (42)అనే వ్యక్తి చికెన్‌ తింటుండగా ప్రమాదవశాత్తు ఓ చికెన్ ముక్క ఆయన గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న పోచయ్య గౌడ్‌  అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు.

అసలు పచ్చి చికెన్ తినడం ఏంటి..? తాగిన మైకం ఏమైనా చేస్తుంది. మత్తులో చేసిన పని ప్రాణాలకే ఎసరు పెట్టింది. ఉడికి ఉడకని చికెన్ తింటేనే.. ఎన్నో అనర్థాలు ఉన్నారు. రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఉడికిన మాంసం తినే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆదరా బాదరాగా తింటే ముక్క గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. బీ కేర్‌ఫుల్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget