అన్వేషించండి

Khammam: ఊరెళ్లిన మహిళ.. ఇంటికొచ్చి తలుపు తీయగానే హడల్! ఏం జరిగిందంటే..

ఓ వివాహేతర సంబంధం ఏకంగా ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది.

పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో తెలియజేసే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఏకంగా ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పరిణామం రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య అనే 32 ఏళ్ల వ్యక్తి, కృష్ణ వేణి అనే 27 ఏళ్ల మహిళ ఇద్దరూ భార్యాభర్తలు. ఈ భార్యకు అదే కాలనీలో నివసించే పచ్చినీళ్ల ధర్మయ్య అనే 30 ఏళ్ల వ్యక్తితో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇది వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆగస్టు 26న వారిద్దరూ తమ ఇళ్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త బాలయ్య 27న ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించడంతో అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 29వ తేదీన మృతి చెందాడు. 

Also Read: YS Sharmila: నాన్నా.. ఒంటరిదాన్నయ్యా, కన్నీరు ఆగనంటుంది.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్

వీరు ఉండే కాలనీకి చెందిన వజ్రమ్మ అనే మహిళ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారమే ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించి ఉన్నాయి. దీంతో హడలిపోయిన ఆమె వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు విషయం చెప్పడంతో ఏసీపీ వెంకటేశ్‌, సీఐ కరుణాకర్‌, ఎస్సై నాగరాజు వెళ్లి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. 

శవాలపై ఉన్న బట్టల ఆధారంగా మృత దేహాలు ధర్మయ్య, కృష్ణ వేణిలవని స్థానికులు గుర్తించారు. బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్‌ కుమార్‌ (10), వెంకట లక్ష్మి (7) దిక్కులేని వారయ్యారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మయ్యకు ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన మహిళతో గతంలోనే పెళ్లి జరిగింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. ఈ భార్యాభర్తలకు ఉన్న పొరపొచ్చాల వల్ల ధర్మయ్య భార్య విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టారు. దీంతో అతను భార్యా పిల్లలకు దూరంగా లంకపల్లిలోనే ఉంటున్నాడు.

Also Read: Huzurabad News: టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా.. నువ్వు ఆ పని చేస్తవా కేసీఆర్? ఈటల సంచలనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం
జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం
Gautham Ghattamaneni: మహేష్ తనయుడి నటనకు అభిమానులు ఫిదా... గౌతమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా, హాలీవుడ్ ఎంట్రీ ప్లాన్?
మహేష్ తనయుడి నటనకు అభిమానులు ఫిదా... గౌతమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా, హాలీవుడ్ ఎంట్రీ ప్లాన్?
IPL 2025 SunRisers Hyderabad: కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మ‌రింత బ‌లంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే
కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మ‌రింత బ‌లంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Embed widget