అన్వేషించండి

Khammam: ఊరెళ్లిన మహిళ.. ఇంటికొచ్చి తలుపు తీయగానే హడల్! ఏం జరిగిందంటే..

ఓ వివాహేతర సంబంధం ఏకంగా ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది.

పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో తెలియజేసే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఏకంగా ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పరిణామం రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య అనే 32 ఏళ్ల వ్యక్తి, కృష్ణ వేణి అనే 27 ఏళ్ల మహిళ ఇద్దరూ భార్యాభర్తలు. ఈ భార్యకు అదే కాలనీలో నివసించే పచ్చినీళ్ల ధర్మయ్య అనే 30 ఏళ్ల వ్యక్తితో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇది వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆగస్టు 26న వారిద్దరూ తమ ఇళ్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త బాలయ్య 27న ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించడంతో అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 29వ తేదీన మృతి చెందాడు. 

Also Read: YS Sharmila: నాన్నా.. ఒంటరిదాన్నయ్యా, కన్నీరు ఆగనంటుంది.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్

వీరు ఉండే కాలనీకి చెందిన వజ్రమ్మ అనే మహిళ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారమే ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించి ఉన్నాయి. దీంతో హడలిపోయిన ఆమె వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు విషయం చెప్పడంతో ఏసీపీ వెంకటేశ్‌, సీఐ కరుణాకర్‌, ఎస్సై నాగరాజు వెళ్లి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. 

శవాలపై ఉన్న బట్టల ఆధారంగా మృత దేహాలు ధర్మయ్య, కృష్ణ వేణిలవని స్థానికులు గుర్తించారు. బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్‌ కుమార్‌ (10), వెంకట లక్ష్మి (7) దిక్కులేని వారయ్యారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మయ్యకు ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన మహిళతో గతంలోనే పెళ్లి జరిగింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. ఈ భార్యాభర్తలకు ఉన్న పొరపొచ్చాల వల్ల ధర్మయ్య భార్య విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టారు. దీంతో అతను భార్యా పిల్లలకు దూరంగా లంకపల్లిలోనే ఉంటున్నాడు.

Also Read: Huzurabad News: టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా.. నువ్వు ఆ పని చేస్తవా కేసీఆర్? ఈటల సంచలనం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget