అన్వేషించండి

Hyderabad News : మేడ్చల్ జిల్లాలో విషాదం, చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి

Hyderabad News : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు.

 Hyderabad News : మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను పిక్నిక్ పేరిట ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు. దగ్గర్లోని ఎర్రగుంట చెరువులో ఈత కొట్టడానికి  విద్యార్థులు దిగారు. అయితే చెరువు లోతుగా విద్యార్థులు మునిగిపోయయారు. వారిని రక్షించడానికి ఉపాధ్యాయుడు కూడా చెరువులో దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటకు రాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థులు 12 నుంచి 14 ఏళ్ల వయసు వారుగా తెలుస్తోంది.  ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మృతదేహాలు వెలికితీత

గజ ఈతగాళ్లతో విద్యార్థులు, ఉపాధ్యాయుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు  మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు కాచిగూడలోని నెహ్రూనగర్ కు చెందిన వారుగు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు మల్కారంలోని మదర్సాలో శిక్షణా తరగతుల కోసం వచ్చినట్లు తెలుస్తోంది. మృతులు ఇస్మాయిల్, సోహేల్, జాఫర్, అయాన్, రియాన్, ఉపాధ్యాయుడు యోహన్ గా పోలీసులు గుర్తించారు. 

ఫొటోలు దిగుతూ నదిలో గల్లంతు 

ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరులో  నదీ తీరాన ఫొటోలు దిగుతూ ఇద్దరు ఉపాధ్యాయలు గల్లంతయ్యారు. కేరళకు చెందిన బిజూ, టోనీ, ఆంటోని చెన్నూరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో వారిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సరదాగా గడిపేందుకు గోదావరి నది వద్దకు వెళ్లారు ఉపాధ్యాయులు. అక్కడ చాలా సేపు ఆహ్లాదంగా గడిపిన ఉపాధ్యాయులు ఫోటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురు టీచర్స్ నదిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు బయటపడ్డారు.  మిగతా ఇద్దరు గోదావరిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు బిజూ, టోనీగా పోలీసులు గుర్తించారు.  గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహాం లభ్యం అయింది. నదీ పరివాహాక ప్రాంతాలు, చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈత రాకపోతే నీళ్లల్లోకి వెళ్లొద్దని కోరారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Embed widget