By: ABP Desam | Updated at : 04 May 2023 01:01 PM (IST)
Edited By: jyothi
తెలంగాణ హైకోర్టు ఎదుట దారుణం - వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు ( Image Source : Pixabay )
Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం జరిగింది. తెలంగాణ హైకోర్టు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. జనం అంతా చూస్తుండగానే ఇష్టం వచ్చినట్లుగా నరికి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే 10 వేల రూపాయల వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తి హత్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు సేకరించిన పోలీసుల, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్ లో పని చేస్తున్న మిథున్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి
Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!
US Teen Murders: తల్లిదండ్రుల్ని, తమ్ముళ్లను కాల్చి చంపిన 18 ఏళ్ల కుర్రాడు - రక్తంతో తడిసిపోయిన ఇల్లు
Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!