అన్వేషించండి

Daughter Killed Mother: తల్లి ప్రియుడినే లైన్‌లో పెట్టిన కుమార్తె- ఫ్యామిలీలో వివాదాలతో వైల్డ్‌ డెసిషన్ తీసుకున్న బాలిక

Daughter Killed Mother: యువతికి, తల్లికి ఒకే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తల్లికి, కూతురుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి తల్లిని చంపేయాలని కూతురు నిర్ణయించుకుంది.

వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు బాగా పెరుగుతున్నాయి. కన్న పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు అని ఏ బంధాలు లేకుండా చంపడానికి కూడా వెనుకాడడం లేదు. వారి ఆనందం కోసం కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం ఏ మాత్రం ఉండడంలేదు. అలాంటి ఘటనే గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ 17 సంవ్సరాల యువతి ఏకంగా తల్లినే చంపేసింది. కచ్‌ సముద్ర తీరానికి సమీపంలో సగం పూడ్చిన స్థితిలో కుళ్లిపోయిన శవాన్ని పోలీసులు ఇటీవల గుర్తించారు. తొలుత శవాన్ని , మరణానికి గల కారణాన్ని కనిపెట్లలేకపోయారు. తర్వాత విచారణలో కూతురే హత్య చేసినట్లు గుర్తించారు.

పోలీసుల విచారణ ప్రకారం.. యువతికి, తల్లి లక్ష్మి భట్‌కు ఒకే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తల్లికి, కూతురుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి తల్లిని చంపేయాలని కూతురు నిర్ణయించుకుంది. వీరితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి యోగేష్‌ జోతియాన్‌(37), ఇతడి స్నేహితుడు నారన్‌ జోగి లతో కలిసి యువతి తన తల్లిని హత్య చేసింది. వీరంతా భుజ్‌ సమీపంలోని మాధాపర్‌ అనే గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. వీరి గ్రామానికి 55 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఏ పోలీస్‌ స్టేషన్ లోనూ మిస్సింగ్‌ కంప్లెయింట్‌ ఇవ్వలేదని, ఇది హత్యేనని తాము గుర్తించినట్లు వెల్లడించారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

శవం దొరికిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. మహిళ ఫొటోతో పాంప్లైంట్స్‌ ప్రింట్‌ చేయించి సమీపంలోని అన్ని ప్రాంతాల్లో అంటించారు. మహిళ మృతదేహం దొరికిన ప్రాంతం కేవలం కొంత మంది చేపలు పట్టేవాళ్లకు మాత్రమే తెలుస్తుందని, కాబట్టి స్థానికులకు కచ్చితంగా ఏదో ఒక సమాచారం తెలుస్తుందని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కొంతమంది ఇన్ఫార్మర్లను నియమించుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో గత నెల కొంతమంది బయటనుంచి హమీర్‌మోరాకు వచ్చిన వ్యక్తులు సముద్ర తీరానికి వెళ్లారని తెలిసింది. పోలీసులు ఫంక్షన్‌ డేట్‌ తెలుసుకుని యువతి లవర్‌ యోగేష్‌ ఫోన్‌ సిగ్నల్స్ ట్రాక్‌ చేయగా క్రైమ్‌ స్పాట్‌ సమీపంలో చూపించింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా పూర్తి వివరాలు వెల్లడించి హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. 

యువతి, ఆమె లవర్‌, అతడి స్నేహితుడు ముగ్గురు కలిసి లక్ష్మిని చంపడానికి నిర్ణయించుకుని జులై 13 న హమీర్‌మోరా అనే గ్రామానికి ఓ ఫంక్షన్‌కు తీసుకువెళ్లారు. తర్వాత సముద్ర తీరానికి వెళ్దామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి హత్య చేశారు. తర్వాత అక్కడే పూడ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. లక్ష్మికి ముందు జితేంద్ర భట్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 17ఏళ్ల కూతురు ఉంది. అయితే ఆరు నెలలుగా లక్ష్మి యోగేష్ అనే వ్యక్తితో వివాహతర సంబంధం పెట్టకుంది. కాగా మూడు నెలల నుంచి కూతురు, యోగేష్‌ చనువుగా ఉంటున్నారు. ఇది గమనించిన లక్ష్మి కూతురుతో గొడవ పడుతోంది. దీంతో  మైనర్‌ బాలిక తల్లి హత్యకు ప్లాన్‌ చేసిందని పోలీసులు వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget