అన్వేషించండి

Chittoor News : టెన్త్ పేపర్ల లీకేజీ కేసు, నారాయణపై పెట్టిన సెక్షన్లు ఇవే!

Chittoor News : పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో కోర్టు మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

Chittoor News : పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల మాజీ అధినేత నారాయణకు చిత్తూరు జిల్లా న్యాయస్థానం బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022వ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు నాల్గో అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల సమయంలో నేల్లెపల్లి జడ్పీ హైస్కూల్ లో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 27వ తేదిన Cr. No. 111/2022 u/s 5 r/w 8, 10 కింద 408, 409, 201, 120 –B IPC & Sec. 65 of IT Act of Chittoor I Town P.S.  కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నారాయణ విద్యా సంస్థలలో పని చేసే సిబ్బంది 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.  అయితే ఈ కేసులో మే 10న నారాయణ విద్యా సంస్థల మాజీ అధినేత పి. నారాయణను అరెస్టు చేసిన చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు జడ్జి ఎదుట హాజరు పరచారని, కేసు దర్యాప్తును పరిశీలించిన జడ్జి  నారాయణతకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారని తెలియజేశారు. 

బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు 

ఈకేసులో మిగిలిన ఎనిమిది మంది ముద్దాయిలను రిమాండ్ కు తరలించామని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నారాయణ బెయిల్ రద్దుపై పోలీసులు 9వ అదనపు న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేసి వాదనలు వినిపించారన్నారు. ఈ వాదనలపై  విచారణ జరిపిన 9వ అదనపు న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ 4వ అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారన్నారు. అయితే నవంబర్ 30వ తారీఖు లోపు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా గిరిధర్ రెడ్డి ఉండగా, సుధాకర్, మోహన్ బాబు,అరీఫ్ బాషా, సురేష్ బాబు, పవన్ కుమార్, గంగాధర్ రావు, నారాయణలు ముద్దాయిగా ఉన్నట్లు చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి తెలియజేశారు. 

చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పేపర్లు 

 ప్రతి ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల కోసం ప్రైవేటు యాజమాన్యాలు పోటీ పడుతుంటారు. ఎలాగైనా తమ కళాశాల విద్యార్థులు అధిక శాతం మార్కులు సాధించి నెంబర్ వన్ లో నిలవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండేళ్ల తరువాత ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు అధిక మార్కులు సాధించాలని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అడ్డదారిలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై చిత్తూరు డీఈవోకి అందిన ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు మాల్ ప్రాక్టీసుకు కారకుడైన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Pawan Kalyan Wife: తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Top 5 SUVs To Drive To Ladakh: కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
Embed widget