అన్వేషించండి

Bengaluru murder: కార్ మిర్రర్‌ను తాకాడని డెలివరీ బాయ్‌ను ఢీకొట్టి హత్య - బెంగళూరులో రాక్షస జంట

Road rage: బెంగళూరులో డెలివరీ బాయ్ ని కారుతో ఢీకొట్టి చంపేశారో ఓ జంట. ఈ ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయింది.కారణం ఏమిటంటే వారి కారు మిర్రర్ ఆ డెలివరీ బాయ్ తగిలాడట.

Bengaluru Couple murders delivery person over a scrape to car mirror: కొన్ని కొన్ని ఘటనలు చూస్తూంటే.. మనం నిజంగా భూమి మీదే ఉన్నామా.. నరకంలో ఉన్నామా అన్న అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే ఇది. బెంగళూరులో ఓ జంట.. ఓ డెలివరీ బాయ్ ను కారుతో ఢీకొట్టి చంపేశారు. ఎందుకంటే వారి కారుకు ఆ డెలివరీ బాయ్ చిన్న స్క్రాచ్ పడేలా చేశాడట. ఈ ఘటన సీసీ కెమెరాోల రికార్డు అయింది. 
 
సౌత్ బెంగళూరులోని నటరాజ లేఅవుట్‌లో  ఈ హత్య జరిగింది.   రాత్రి 9 గంటల సమయంలో, దర్శన్ అనే డెలివరీ ఏజెంట్ తన గేర్‌లెస్ స్కూటర్‌పై ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా ఓ కారును చిన్నగా టచ్ చేశారు. ఆ కారులో మనోజ్ అనే వ్యక్తి తన భార్యతో వెళ్తున్నారు. కారు రైట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కొద్దిగా డ్యామేజ్ అయింది. దర్శన్ వెంటనే సారీ చెప్పి, డెలివరీ చేయాల్సి ఉందని  వేగంగా వెళ్లిపోయాడు.

మనోజ్, అతని భార్య కారుతో ఆ డెలివరీ బాయ్ వెంట పడ్డారు.  మనోజ్ కోపంతో కంట్రోల్ కోల్పోయి, U-టర్న్ తీసుకుని స్కూటర్‌ను ఛేజ్ చేశాడు. "అతను కారును లెఫ్ట్‌కి తిప్పి, స్కూటర్‌పై బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టాడు." అని సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఇంపాక్ట్‌తో దర్శన్  రోడ్డు మీద పడిపోయారు.  CCTV ఫుటేజ్‌లో ఈ దంపతులు ఇన్‌టెన్షనల్‌గా స్కూటర్‌ ను ఢీకొట్టి..  తర్వాత  అలా ఢీకొట్టడం వల్ల దెబ్బతిన్న కారు భాగాలు కలెక్ట్ చేసుకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. పోలీసులు మనోజ్ కుమార్ (32), కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్  మనోజ్,  అతని భార్య ఆరతి శర్మ (30) అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి ఉంచారు.   

  
CCTV ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు.  అక్సిడెంట్ కాదు, డ్రైవర్ ఇన్‌టెన్షనల్‌గా స్కూటర్‌పై దాడి చేశాడని తేల్చారు.  మరో 40 నిమిషాల తర్వాత, అదే కారు మళ్లీ సైట్‌కి వచ్చింది.  మాస్కులు ధరించిన దంపతులు సమీపంలో పార్క్ చేసి, ఇంపాక్ట్ సమయంలో బ్రేక్ అయిన కారు భాగాలు కలెక్ట్ చేసుకున్నారు. వెళ్లిపోతున్నప్పుడు CCTVలో వాళ్ల ముఖాలు క్లియర్‌గా క్యాప్చర్ అయ్యాయి అని పోలీసులు ప్రకటించారు. 

ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించి, దంపతులను వాళ్ల ఇంటి వద్ద పట్టుకున్నారు. వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. మనోజ్ తను ఒక్కడే  హత్య చేశానని.. తన భార్య ఆరతి సాక్ష్యాలు తుడిచేయడానికి  వచ్చిందని చెప్పాడు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget