అన్వేషించండి

Hyderabad Crime: 2 కిలోల నగల బ్యాగుతో బస్సెక్కిన వ్యక్తి.. హైదరాబాద్ వచ్చేసరికి భారీ షాక్

ఫ్యాక్టరీల్లో తయారయ్యే బంగారు ఆభరణాలను షోరూంలకు ఓ వ్యక్తి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తుండగా రెండు కిలోలకు పైగా నగల బ్యాగు మాయమైంది.

ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. రెండు కిలోల బంగారు ఆభరణాలతో ఉన్న ఓ బ్యాగు అపహరణకు గురైంది. గాఢ నిద్రలో నుంచి మేల్కొన్న బాధితుడు తన బ్యాగు కనిపించకపోయేసరికి ఒక్కసారిగా కంగుతిన్నాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ముంబయికి చెందిన యజమాని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ముంబయిలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే బంగారు ఆభరణాలను షోరూంలకు ఓ వ్యక్తి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తుండగా అతడి వద్ద ఉన్న రెండు కిలోలకు పైగా నగల బ్యాగు మాయమైంది. ముంబయికి చెందిన రనూజా జువెలర్స్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న జువెలరీ దుకాణాలకు తయారు చేసిన ఆభరణాలను సరఫరా చేస్తుంటుంది. ఆ కంపెనీలో పనిచేసే గులాబ్‌ మాలిక్‌ అనే 32 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని పలు నగల దుకాణాలకు చేర వేసేందుకు ఆభరణాలను తీసుకొని జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ఎక్కాడు. ఈ నెల 23న ముంబయి నుంచి 24న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరానికి వచ్చిన అనంతరం అమీర్‌పేటలో నిద్రలేచిన అతడు చూసుకోగా నగల బ్యాగు మాయమై ఉంది. 

Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్‌ రెడ్డిపై అసంతృప్తే కారణమా?

బ్యాగులో 2.12 కిలోల బంగారు ఆభరణాలు ఉండడంతో అతనికి నోట మాట రాలేదు. డ్రైవర్‌ను, ఇతరులను విచారణ జరిపినా ఫలితం లేకపోవడంతో లక్డీకాపూల్‌లో బస్సు దిగి జరిగిన విషయాన్ని యజమానికి తెలియజేశాడు. యజమాని శ్రవణ్‌ గెహ్లోత్ ముంబయి నుంచి నగరానికి వచ్చి సైఫాబాద్‌ పోలీ‌స్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు అమీర్‌పేటలో అతడు బ్యాగు లేదన్న విషయం గుర్తించినందున కేసు ఆ పరిధిలోకి వస్తుందని కేసును పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. బస్సులో ప్రయాణించిన వారి వివరాలను పోలీసులు సేకరించి వారి ద్వారా విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాల్లోనూ విచారించనున్నట్లు పోలీసులు వివరించారు.

Also Read: High Court News: భార్యతో అలా శృంగారం చేస్తే రేప్‌గా పరిగణించలేం.. ఛత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పు

Also Read: Gold-Silver Price: బంగారం కొనాలా? తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget