అన్వేషించండి

AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్

AP Crime News: ఏపీలో మరో దారుణం జరిగింది. స్కూల్ విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

School Student Murder | రాంబిల్లి: ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన ఘోరాన్ని మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో జరిగింది. 

విద్యార్థిని (14) రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో 9వ తరగతి చదువుతోంది. బాలికపై సురేష్ అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలిక తీవ్రరక్తస్రావంతో కుప్పకూలిపోయింది. వెంటనే నిందితుడు కత్తి వదిలేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని ఎందుకు హత్య చేశాడు, వీరి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా, లేక తనను ప్రేమించడం లేదని హత్య చేశాడా అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హోం మంత్రి సీరియస్
బిల్లి మండలం కొప్పు గుండుపాలెం విద్యార్థిని హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. విద్యార్థిని హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి అనిత అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి విషయాలు ఆరా తీశారు. నిందితుడ్ని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు. హోం మంత్రి ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి కోసం రంగంలోకి దిగాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy To Delhi :  ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy To Delhi :  ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
VD12 Movie: సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్
సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
East Godavari: తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ సర్వీస్‌లు- ప్రత్యేక బస్‌లు వేసిన ఏపీఎస్ఆర్టీసీ
తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ సర్వీస్‌లు- ప్రత్యేక బస్‌లు వేసిన ఏపీఎస్ఆర్టీసీ
Lava AGNI 3 5G: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!
రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!
Embed widget