అన్వేషించండి

Strange Incident: కొంప ముంచిన కోతి - అరటి పండు ఇస్తే కింద పడేసింది, సీన్ కట్ చేస్తే!

Kadapa News: కడప జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కోతి కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కత్తిపోట్ల వరకూ దారి తీసింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.

Strange Incident In Kadapa District: ఓ కోతి.. అరటిపండు.. సీన్ కట్ చేస్తే ఓ వ్యక్తికి కత్తిపోట్లు. ఇది కడప జిల్లాలో జరిగిన విచిత్ర సంఘటన. ఓ కోతికి వ్యక్తి అరటిపండు ఇస్తే అది తినకుండా కింద పడేసింది. దీంతో సదరు వ్యక్తి కోతిని దూషించగా.. కోతి యజమాని కోపంతో అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలోని (Kadapa District) రైల్వేకోడూరులో రైలులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓబులావారిపల్లె (Obulavaripalle) మండలం బొంతవారిపల్లెకు చెందిన జవ్వాది లక్ష్మయ్య, రేవూరి సునీల్ కుమార్, పండుగోల శేఖర్‌లు ఆదివారం రేణిగుంట సమీపంలోని కరకంబాడి వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి తిరుగు ప్రయాణమయ్యారు.

వానరం కారణంగా వాగ్వాదం

వీరు ఎక్కిన రైలులోని బోగీలో కోతిని ఆడిస్తూ జీవనం సాగించే రెహమాన్ అనే వ్యక్తి డోర్ వద్ద వానరంతో కూర్చున్నాడు. ఇది గమనించిన సునీల్ కుమార్ కోతికి అరటిపండు ఇచ్చాడు. అయితే, అది తినకుండా పండు కింద పడేయడంతో సునీల్ కోతిని దూషించాడు. వెంటనే కోతి యజమాని రెహమాన్ అతనితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. సునీల్ స్నేహితులు సైతం అక్కడకు వచ్చి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రెహమాన్ తీవ్ర ఆగ్రహంతో కత్తితో సునీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అతని వీపు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కాగా.. రెహమాన్ బాలపల్లె స్టేషన్‌లో దిగి పారిపోయాడు. బాధితున్ని అతని స్నేహితులు రైల్వే కోడూరులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని.. నిందితుడిని బాలపల్లెలో అదుపులోకి తీసుకున్నామని రేణిగుంట రైల్వే ఎస్సై రవి అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని రైల్వే కోడూరు పోలీసులు తెలిపారు.

Also Read: Crime News: ఏపీలో దారుణాలు - డబ్బులివ్వలేదని భార్య గొంతు కోసి చంపేసిన భర్త, మరోచోట భర్త అనుమాన వేధింపులతో భార్య ఆత్మహత్య

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget