అన్వేషించండి

Zomato on Grocery Service: జొమాటో షాకింగ్ నిర్ణయం.. ఇక ఆ సర్వీసులు బంద్, కారణం ఏంటంటే..

సొంతగా కిరాణా సరకులు డెలివరీ చేయడం కన్నా గ్రోఫర్స్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్‌-హౌస్ షేర్ హోల్డర్‌లకు మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లుగా జొమాటో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 17 నుంచి కిరాణా సరకుల (గ్రాసరీ)  డెలివరీ సర్వీసును నిలివేయనుంది. ప్రతి ఆర్డర్‌ విషయంలో విరామం బాగా ఉండడం.. డెలివరీలకు చాలా సమయం పడుతుండడం.. ఫలితంగా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ నెగటివ్‌గా ఉండడంతో ఆ సర్వీసును ఆపేయాలని జొమాటో నిర్ణయించింది. సొంతగా కిరాణా సరకులు డెలివరీ చేయడం కన్నా గ్రోఫర్స్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్‌-హౌస్ షేర్ హోల్డర్‌లకు మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్ముతున్నట్లుగా జొమాటో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

కిరాణా సామాన్ల సర్వీసు నిలిపివేతపై జొమాటో సంస్థ తన భాగస్వాములకు ఒక మెయిల్ కూడా చేసింది. ‘‘జొమాటోలో మా వినియోగదారులకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించడంతో పాటు మా వ్యాపార భాగస్వాములు కూడా ఆర్థికంగా ఎదిగేందుకు సాయపడాలని మేం ఆశిస్తాం. కానీ, ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల ఇలా జరగడం లేదని మేం భావిస్తున్నాం. అందువల్లే పైలట్ ప్రాజెక్టుగా ఉన్న గ్రాసరీ డెలివరీ ప్రాజెక్టును సెప్టెంబరు 17 నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం.’’ అని జొమాటో సంస్థ చేసిన మెయిల్‌లో పేర్కొంది.

‘‘యాప్‌లో ఉండే స్టోర్ క్యాటలాగ్స్‌లో తరచూ పెద్ద స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల వినియోగదారులు పెడుతున్న ఆర్డర్లలో చాలా గ్యాప్ వస్తుంది. డెలివరీ విషయంలో కస్టమర్ల నుంచి పూర్ ఎక్స్‌పీరియన్స్ వస్తోంది. దీనివల్ల 15 నిమిషాల్లో చేసే ఎక్స్‌ప్రెస్ డెలివరీ మోడల్ అంచనాలకు తగ్గట్లుగా అమలు కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన మేం అంత తక్కువ సమయంలో డెలివరీ చేయడం చాలా కష్టమని అనిపించింది.’’ అని వ్యాపార భాగస్వాములకు చేసిన మెయిల్‌లో వివరించింది.

ఈ విషయంపై ఓ జాతీయ వార్తా సంస్థ జొమాటో అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఉన్న గ్రాసరీ డెలివరీ సర్వీసును నిలిపివేస్తున్నాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరే ఆలోచనలు చేయట్లేదు. గ్రాఫర్స్ సంస్థలో 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ అయ్యేలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. అందుకే అందులో జొమాటో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థలోని షేర్ హోల్డర్లకు మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నాం’’ అని తెలిపారు.

గ్రాఫర్స్‌లో రూ.745 కోట్ల పెట్టుబడులు
ప్రముఖ గ్రాసరీ డెలివరీ సంస్థ అయిన గ్రాఫర్స్‌లో జొమాటో 100 మిలియన్ డాలర్ల (రూ.745 కోట్లు) పెట్టుబడులు పెట్టి అందులో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.

Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!

Also Read: Bandi Sanjay: మీకు సోయే లేదు, అది అమలు చేయాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget