అన్వేషించండి

Zomato on Grocery Service: జొమాటో షాకింగ్ నిర్ణయం.. ఇక ఆ సర్వీసులు బంద్, కారణం ఏంటంటే..

సొంతగా కిరాణా సరకులు డెలివరీ చేయడం కన్నా గ్రోఫర్స్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్‌-హౌస్ షేర్ హోల్డర్‌లకు మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లుగా జొమాటో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 17 నుంచి కిరాణా సరకుల (గ్రాసరీ)  డెలివరీ సర్వీసును నిలివేయనుంది. ప్రతి ఆర్డర్‌ విషయంలో విరామం బాగా ఉండడం.. డెలివరీలకు చాలా సమయం పడుతుండడం.. ఫలితంగా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ నెగటివ్‌గా ఉండడంతో ఆ సర్వీసును ఆపేయాలని జొమాటో నిర్ణయించింది. సొంతగా కిరాణా సరకులు డెలివరీ చేయడం కన్నా గ్రోఫర్స్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్‌-హౌస్ షేర్ హోల్డర్‌లకు మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్ముతున్నట్లుగా జొమాటో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

కిరాణా సామాన్ల సర్వీసు నిలిపివేతపై జొమాటో సంస్థ తన భాగస్వాములకు ఒక మెయిల్ కూడా చేసింది. ‘‘జొమాటోలో మా వినియోగదారులకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించడంతో పాటు మా వ్యాపార భాగస్వాములు కూడా ఆర్థికంగా ఎదిగేందుకు సాయపడాలని మేం ఆశిస్తాం. కానీ, ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల ఇలా జరగడం లేదని మేం భావిస్తున్నాం. అందువల్లే పైలట్ ప్రాజెక్టుగా ఉన్న గ్రాసరీ డెలివరీ ప్రాజెక్టును సెప్టెంబరు 17 నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం.’’ అని జొమాటో సంస్థ చేసిన మెయిల్‌లో పేర్కొంది.

‘‘యాప్‌లో ఉండే స్టోర్ క్యాటలాగ్స్‌లో తరచూ పెద్ద స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల వినియోగదారులు పెడుతున్న ఆర్డర్లలో చాలా గ్యాప్ వస్తుంది. డెలివరీ విషయంలో కస్టమర్ల నుంచి పూర్ ఎక్స్‌పీరియన్స్ వస్తోంది. దీనివల్ల 15 నిమిషాల్లో చేసే ఎక్స్‌ప్రెస్ డెలివరీ మోడల్ అంచనాలకు తగ్గట్లుగా అమలు కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన మేం అంత తక్కువ సమయంలో డెలివరీ చేయడం చాలా కష్టమని అనిపించింది.’’ అని వ్యాపార భాగస్వాములకు చేసిన మెయిల్‌లో వివరించింది.

ఈ విషయంపై ఓ జాతీయ వార్తా సంస్థ జొమాటో అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఉన్న గ్రాసరీ డెలివరీ సర్వీసును నిలిపివేస్తున్నాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరే ఆలోచనలు చేయట్లేదు. గ్రాఫర్స్ సంస్థలో 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ అయ్యేలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. అందుకే అందులో జొమాటో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థలోని షేర్ హోల్డర్లకు మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నాం’’ అని తెలిపారు.

గ్రాఫర్స్‌లో రూ.745 కోట్ల పెట్టుబడులు
ప్రముఖ గ్రాసరీ డెలివరీ సంస్థ అయిన గ్రాఫర్స్‌లో జొమాటో 100 మిలియన్ డాలర్ల (రూ.745 కోట్లు) పెట్టుబడులు పెట్టి అందులో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.

Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!

Also Read: Bandi Sanjay: మీకు సోయే లేదు, అది అమలు చేయాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

టాప్ హెడ్ లైన్స్

EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget