అన్వేషించండి

Modi On Gautam Adani: అదానీ లంచం కేసు గురించి మోదీని అడిగితే ఎంత తెలివిగా సమాధానం చెప్పారో తెలుసా?

Adani Bribery Case: అమెరికా పర్యటనలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత భారత ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ అదానీ లంచం కేసు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

PM Modi Gautam Adani Bribery Case: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (Modi visit to the US) సమయంలో, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ & అతని కంపెనీపై లంచం ఆరోపణల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (US President Donald Trump)తో ఏదైనా చర్చ జరిగిందా అని భారత ప్రధాని మోదీని జర్నలిస్ట్‌లు అడిగినప్పుడు, మోదీ చాలా తెలివిగా సమాధానం చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత ప్రధాని మోదీ సమావేశం ‍‌(Prime Minister Modi - Donald Trump Talks) తర్వాత, ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, గౌతమ్ అదానీ లంచం కేసు గురించి అధ్యక్షుడు ట్రంప్‌తో ఏదైనా చర్చ జరిగిందా అని ఒక జర్నలిస్ట్‌ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, "భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. వసుదైక కుటుంబం మన సంస్కృతి. మనం మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తాం. ప్రతి భారతీయుడు నా వాడని నేను నమ్ముతున్నాను" అని చెప్పిన మోదీ, రెండు దేశాల అగ్ర నాయకులు కలిసినప్పుడు అలాంటి వ్యక్తిగత విషయాలను (గౌతమ్‌ అదానీ లంచం కేసు గురించి) ఎప్పుడూ చర్చించరు అని అన్నారు.

రూ. 2,100 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు
2024 నవంబర్‌లో, అమెరికాలో సౌరశక్తి కాంట్రాక్టులు (Solar energy contracts) పొందేందుకు సంబంధించి గౌతమ్ అదానీ సహా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Limited) డైరెక్టర్లపై రూ. 2,100 కోట్ల లంచం ఆరోపణలు వచ్చాయి. లంచం ఇచ్చిన ఆరోపణలపై అమెరికన్ కోర్టులో విచారణ జరిగింది. గౌతమ్ అదానీ & అదానీ గ్రీన్‌ ఎనర్జీ అధికారులపై ఈ ఆరోపణలు వచ్చినప్పుడు, అమెరికాలో జో బైడెన్ ‍‌(Joe Biden) ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల తన ఉత్తర్వు ద్వారా. గౌతమ్ అదానీపై ఈ ఆరోపణలు చేసిన 50 ఏళ్ల నాటి న్యాయ శాఖ చట్టాన్ని రద్దు చేశారు.         

లంచంతో పాటు మోసం ఆరోపణలు
లంచం ఆరోపణలు బయటపడిన తర్వాత, గౌతమ్ అదానీ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మోపిన లంచం & మోసం ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ డైరెక్టర్లపై అమెరికాలో నమోదైన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. "నేరారోపణ పత్రంలోని అభియోగాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దోషులుగా నిరూపితమయ్యే వరకు ప్రతివాదులను నిర్దోషులుగానే భావించాలి" అని అమెరికా న్యాయ శాఖ స్వయంగా చెప్పినట్లు, అదానీ గ్రూప్ ప్రతినిధి అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు.

మరో ఆసక్తికర కథనం: ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Embed widget