అన్వేషించండి

Modi On Gautam Adani: అదానీ లంచం కేసు గురించి మోదీని అడిగితే ఎంత తెలివిగా సమాధానం చెప్పారో తెలుసా?

Adani Bribery Case: అమెరికా పర్యటనలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత భారత ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ అదానీ లంచం కేసు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

PM Modi Gautam Adani Bribery Case: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (Modi visit to the US) సమయంలో, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ & అతని కంపెనీపై లంచం ఆరోపణల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (US President Donald Trump)తో ఏదైనా చర్చ జరిగిందా అని భారత ప్రధాని మోదీని జర్నలిస్ట్‌లు అడిగినప్పుడు, మోదీ చాలా తెలివిగా సమాధానం చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం తర్వాత ప్రధాని మోదీ సమావేశం ‍‌(Prime Minister Modi - Donald Trump Talks) తర్వాత, ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, గౌతమ్ అదానీ లంచం కేసు గురించి అధ్యక్షుడు ట్రంప్‌తో ఏదైనా చర్చ జరిగిందా అని ఒక జర్నలిస్ట్‌ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, "భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. వసుదైక కుటుంబం మన సంస్కృతి. మనం మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తాం. ప్రతి భారతీయుడు నా వాడని నేను నమ్ముతున్నాను" అని చెప్పిన మోదీ, రెండు దేశాల అగ్ర నాయకులు కలిసినప్పుడు అలాంటి వ్యక్తిగత విషయాలను (గౌతమ్‌ అదానీ లంచం కేసు గురించి) ఎప్పుడూ చర్చించరు అని అన్నారు.

రూ. 2,100 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు
2024 నవంబర్‌లో, అమెరికాలో సౌరశక్తి కాంట్రాక్టులు (Solar energy contracts) పొందేందుకు సంబంధించి గౌతమ్ అదానీ సహా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Limited) డైరెక్టర్లపై రూ. 2,100 కోట్ల లంచం ఆరోపణలు వచ్చాయి. లంచం ఇచ్చిన ఆరోపణలపై అమెరికన్ కోర్టులో విచారణ జరిగింది. గౌతమ్ అదానీ & అదానీ గ్రీన్‌ ఎనర్జీ అధికారులపై ఈ ఆరోపణలు వచ్చినప్పుడు, అమెరికాలో జో బైడెన్ ‍‌(Joe Biden) ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల తన ఉత్తర్వు ద్వారా. గౌతమ్ అదానీపై ఈ ఆరోపణలు చేసిన 50 ఏళ్ల నాటి న్యాయ శాఖ చట్టాన్ని రద్దు చేశారు.         

లంచంతో పాటు మోసం ఆరోపణలు
లంచం ఆరోపణలు బయటపడిన తర్వాత, గౌతమ్ అదానీ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మోపిన లంచం & మోసం ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ డైరెక్టర్లపై అమెరికాలో నమోదైన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. "నేరారోపణ పత్రంలోని అభియోగాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దోషులుగా నిరూపితమయ్యే వరకు ప్రతివాదులను నిర్దోషులుగానే భావించాలి" అని అమెరికా న్యాయ శాఖ స్వయంగా చెప్పినట్లు, అదానీ గ్రూప్ ప్రతినిధి అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు.

మరో ఆసక్తికర కథనం: ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget