అన్వేషించండి

Stock Market News: వెంటాడుతున్న ద్రవ్యల్బణం భయాలు! మార్కెట్లకు మళ్లీ నష్టాలే!

Stock Market closing bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మరోసారి నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,530 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 388 పాయింట్లు నష్టపోయింది.

Stock Market closing bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మరోసారి నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఉదయం నష్టాలతోనే ఆరంభమైనా మధ్యాహ్నం కాస్త పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,530 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 388 పాయింట్లు నష్టపోయింది.

BSE Sensex

క్రితం సెషన్లో 58,964 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,743 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచీ సూచీ ఒడుదొడుకుల్లోనే ట్రేడైంది. మధ్యాహ్నం ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక కాస్త పుంజుకుంది. 58,298 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 58,794 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 388 పాయింట్ల నష్టంతో 58,576 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 17,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,584 వద్ద ఓపెనైంది. ఉదయం 17,442 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక కాస్త పుంజుకొని 17,595 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 144 పాయింట్ల నష్టంతో 17,530 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ 37,407 వద్ద మొదలైంది. 37,264 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 133 పాయింట్ల లాభంతో 37,747 వద్ద ముగిసింది.

Stock Market News: వెంటాడుతున్న ద్రవ్యల్బణం భయాలు! మార్కెట్లకు మళ్లీ నష్టాలే!

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభపడగా 39 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌ నష్టపోయాయి. బ్యాంకు తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, మెటల్‌, రియాల్టీ, ఆయిల్‌, గ్యాస్‌, క్యాపిటల్స్‌ గూడ్స్‌ 1-3 శాతం తగ్గిపోయాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget