అన్వేషించండి

RBI: ఇంకా 2 వేల నోట్లు ఉన్నాయా ? - ఆర్బీఐ ప్రకటన మీ కోసమే

RBI 2000 Notes: రెండు వేల నోట్ల చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ కొన్ని పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.

RBI: రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరలేదని రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని ప్రజల వద్దే ఉండిపోయాయని తెలిపింది. వాటిని నిర్దేశించిన పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకోవచ్చని  అవకాశం ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న రూ. 2000 విలువ కలిగిన నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి నోట్లను మార్చుకోవడానికి చాలా కాలం సమయం ఇచ్చారు. దాదాపుగా రెండేళ్ల తర్వాత అంటే  మే 02, 2025న  రూ. 2000 నోట్లను మార్చుకునే గడువు ముగిసిందని ప్రకటిచింది. 

మే 19, 2023 నాటికి 3.56 లక్షల కోట్లుగా  రూ. 2000 నోట్ల మొత్తం విలువ ఉంది. మే 31, 2025న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,181 కోట్లకు తగ్గింది.అంటే ఇకా అంత మేర ప్రజల వద్ద నగదు ఉంది.  చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.26 శాతం వెనక్కి వచ్చాయి.  

సంపదలో వంద శాతం వెనక్కి రావడం అనేది దాదాపుగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కొంత అక్రమ సంపాదనను చాలా మంది బయట పెట్టడానికి భయపడే అవకాశం ఉంది.  అదే సమయంలో టాక్స్ లు కట్టని సొమ్ముల్ని కూడా బయట పెట్టలేరు.  చెలామణిలో కొన్ని నోట్లు ఎక్కడో చోట మిస్సయి పోయే ప్రమాదం ఉంది. ఇలా వివిధ కారణాలతో కనీసం చెలామణిలో ఉన్న రెండు శాతం నోట్లు మిస్ అవుతూ ఉంటాయని..   అంత కంటే తక్కువ స్థాయిలోనే మిస్సింగ్ నోట్లు ఉన్నట్లుగా తేలినందుకు మార్చుకునే అవకాశం ఇచ్చినా ఎక్కువగా వెనక్కి రాకపోవచ్చని భావిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
Investment Tips: బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
Investment Tips: బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Ram Charan Upasana: కవలలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ ఉపాసన కపుల్! - మెగా ఫ్యామిలీలో డబుల్ సందడి
కవలలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ ఉపాసన కపుల్! - మెగా ఫ్యామిలీలో డబుల్ సందడి
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Embed widget