అన్వేషించండి

EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ - 2 రోజుల్లో E-నామినేషన్ చేయకపోతే ఆ బెనిఫిట్స్ కోల్పోతారు

Provident Fund E-Nomination: మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. 2 రోజుల్లో E-నామినేషన్ చేయకపోతే ఆ బెనిఫిట్స్ కోల్పోతారని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.

EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. మీరు మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. అయితే అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.  ఈ నామినేషన్‌ను మార్చి 31లోగా పూర్తి చేయాలంది. ఈపీఎఫ్ ఖాతాదారులు నామినీని నిర్ణీత గడువులోగా యాడ్ చేయకపోతే రిటైర్మెంట్‌కు సంబంధించిన ఈపీఎఫ్ఓ ప్రయోజనాలను మీరు పొందలేరని హెచ్చరించింది. కరోనా సమయంలో ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు అడ్వాన్స్ కింద రూ.1 లక్ష రూపాయాలను సైతం అందించారు. అంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రూల్స్ సరిగ్గా పాటిస్తే చాలా ప్రయోజనాలు మీ సొంతం.

ఈ నామినేషన్ తప్పనిసరి.. 
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత భాగస్వామిని లేక తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా ఎవరిరైనా ఖాతాకు నామినీని యాడ్ చేసుకోవాలని పేర్కొంది. ఆన్‌లైన్ PF, పెన్షన్ మరియు బీమా ద్వారా వారిని రక్షించడానికి నామినేషన్లను నమోదు చేసుకోవడం చాలా కీలకమని పేర్కొంది. సబ్‌స్క్రైబర్స్‌కు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఇ-నామినేషన్‌ (EPFO E-Nomination)ను పూర్తి చేసుకున్న వారికి కుటుంబసభ్యులకు ప్రయోజనాలు అందుతాయని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ పూర్తయిన తర్వాత, జరగరాని ప్రమాదం జరిగితే నామినీకి బీమా మరియు పెన్షన్ లాంటి ప్రయోజనాలను పొందగలుగుతారని ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది.

ఈ ప్రయోజనాలు అందుకోండి..
ఈ-నామినేషన్ పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయ్​ డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ స్కీమ్​ (EDLI​) ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హులు అవుతారు. ప్రమాదవశాత్తూ ఈపీఎఫ్ ఖాతాదారులు చనిపోయినట్లయితే వారు పేర్కొన్న నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రమాద భీమా నగదును ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. కరోనా లాంటి కష్ట సమయాలలో సైతం ఈపీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ నగదు తీసుకునే ప్రయోజనాన్ని కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ కల్పించింది.
Also Read: EPF Interest Rate: కేంద్రం ఉన్నపళంగా పీఎఫ్ మీద వడ్డీ ఎందుకు తగ్గించింది..?

Also Read: EPFO E-Nomination: పీఎఫ్‌ డబ్బు కావాలా? ఈ-నామినేషన్‌ చేయండి మరి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
Summer Business Tips: తక్కువ పెట్టుబడితో ఈ వేసవిలో స్టార్ట్ చేయదగిన భారీ డిమాండ్ ఉన్న బిజినెస్‌లు ఇవే! 
తక్కువ పెట్టుబడితో ఈ వేసవిలో స్టార్ట్ చేయదగిన భారీ డిమాండ్ ఉన్న బిజినెస్‌లు ఇవే! 

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget