అన్వేషించండి

Vijay Mallya : పనికిమాలిన కంపెనీ అని అమ్మేస్తే కొన్న వాళ్లు కుబేరులయ్యారు - విజయ్ మాల్యాకు తొలి దెబ్బ అక్కడే పడిందా ?

Vijay Mallya Berger Paints : విజయ్ మాల్యా పనికి రాని కంపెనీ అని అమ్మేశారు. కానీ దాన్ని కొన్న వారు ఇప్పుడు 68 వేల కోట్ల విలువైన కంపెనీగా మార్చారు.

Vijay Mallyas failed company  Berger Paints :  బర్జర్ పెయింట్స్ .. ఈ పేరు వినని భారతీయులు ఉండరు. అంత సక్సెస్ అయిన కంపెనీ  అప్పుల పాలై పారిపోయిన విజయ్ మాల్యాది అని చాలా మందికి తెలియదు. లాభాలు రావడం లేదని..భవిష్యత్ ఉండదనుకుని అతి తక్కువకే బర్జర్ పెయింట్స్ విజయ్ మాల్యా 1990ల్లో అమ్మేారు. అప్పటికి ఈ కంపెనీ రంగుల అమ్మకాలు అంత గొప్పగా ఉండేవి కావు. పైగా విజయ్ మాల్యా కు ఈ రంగంలో అంత రంగుల ఉంటాయని అనిపించలేదు. అందుకే వచ్చినంత తసుకుని పంజాబ్ కు చెందిన ధింగ్రా బ్రదర్స్ కు అమ్మేశారు. ఇప్పుడా కంపెనీ విలువ 68 వేల కోట్లు అయింది. ఇలా అవుతుందని తెలిస్తే విజయ్ మాల్యా అసలు అమ్ముకునేవారు కాదేమో . 

1990లలో  థింగ్రా బ్రదర్స్‌కు బెర్జర్ పెయింట్స్ అమ్మేసిన విజయ్ మాల్యా             

కుల్ దీప్ సింగ్ ధింగ్రా, గురు బచన్ సింగ్ ధింగ్రా ఇద్దరూ సోదరులు. వారి తాతల హయాం నుంచి పెయింట్స్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. అయితే వీరి వ్యాపారం చిన్న స్థాయిలో ఉండేది. ఈ సోదరుల చేతికి వ్యాపారం వచ్చే నాటికి కాస్త అభివృద్ధి చెందింది. ఇతర దేశాల్లోనూ క్లయింట్లు వచ్చారు. ఇంకా విస్తరించడానికి ఎంతో అవకాశం ఉందని ..  అనుకుంటున్న సమయంలో బెర్జర్ పెయింట్స్ మాల్యా అమ్మేయాలనుకుంటున్నారని తెలుసుకున్నారు. వెంటనే సంప్రదించి అడిగినంత ధర ఇచ్చి సొంతం చేసుకున్నారు. విజ్య మాల్యా కూడా వదిలించుకుందామనుకుంటున్న సమయంలోనే ధింగ్రా  బ్రదర్స్ సంప్రదించడంతో పెద్దగా ఎక్కువ చెప్పకుండానే ఇచ్చేశారు.   

ఏడాదికి పది వేల కోట్లుపైగా టర్నోవర్ - కంపెనీ వాల్యూ రూ. 68వేల కోట్లు  

తమ చేతికి వచ్చిన తర్వాత కూడా ధింగ్రా బ్రదర్స్ కంపెనీ పేరు మార్చలేదు. అదే  పెయింట్స్ బ్రాండ్స్ తో వ్యాపారం చేశారు. ఇతర దేశాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఇప్పుడు బర్జర్ పెయింట్స్ మన దేశంలో ఆసియన్ పెయింట్స్ తర్వాత అతి పెద్ద కంపెనీ. రష్యా, పోలండ్, నేపాల్,  బంగ్లాదేశ్‌లలో భారీ మార్కెట్ ను సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో బర్జర్ పెయింట్స్ ఆదాయం పది వేల కోట్లకు దాటిపోయింది. మొత్తం కంపెనీ విలువ 68 వేల కోట్లకు చేరుకుంది. రంగుల పరిశ్రమలో ధింగ్రా బ్రదర్స్ ను ఎంతో ఉన్నత స్థానంలో నిలిపింది. 

రూ. 7 వేల కోట్లు అప్పులు చెల్లించలేక పరారయిన విజయ్ మాల్యా                

విజయ్ మాల్యా కేవలం ఏడు వేల కోట్లు లోన్ తీసుకుని పారిపోయారని కేసులు నమోదయ్యాయి. ఆయనకు ఉన్న ఆస్తులతో పోలిస్తే.. ఈ అప్పులు పెద్ద మొత్తమేం కాదన్న అంచనాలు ఉన్నా ఆయన పారిపోయి లండన్ లో ఉండిపోయారు. బ్యాంకులకు డబ్బులు తిరిగి కట్టలేదు. అదే బెర్జర్ పెయింట్స్ ఆయనే ఉంచుకున్నట్లయితే.. పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదని అంచనా. అయినా రాసి పెట్టి ఉండాలని.. బిజినెస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Embed widget