అన్వేషించండి

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

మరికొన్ని రోజుల్లో 2021 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

1. National Hydrogen Mission - హైడ్రోజన్‌ మిషన్‌
ఈ ఏడాది స్వాత్రంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను ఆరంభించారు. దేశంలో వాతావరణ సంక్షోభం రాకుండా అడ్డుకొనేందుకు గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎలా సాయపడుతోందో ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి హబ్‌గా భారత్‌ను మార్చాలని, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం.

2. Repeal of farm laws - వ్యవసాయ చట్టాల రద్దు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుందని ఎవ్వరూ భావించలేదు. అలాంటి సమయంలో హఠాత్తుగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, రైతులకు క్షమాపణలు చెప్పారు. ఈ చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించలేక పోయామని, వారిని ఒప్పించడంలో విఫలమయ్యామని వెల్లడించారు.

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

3. Sainik schools for girls - బాలికలకు సైనిక్‌ పాఠశాలలు
తల్లిదండ్రులు తమ కుమారులను సైనిక్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎంత ఆరాట పడతారో తెలియని కాదు. ఇందులో కేవలం బాలురకే ప్రవేశం. అలాంటిది 2021-22 సెషన్‌ నుంచి బాలికలకు సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో 33 సైనిక్‌ పాఠశాలలు ఉన్నాయి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీలో ప్రవేశాలకు యువతను సిద్ధం చేయడమే వీటి లక్ష్యం.

4. Gati Shakti - National Master Plan - గతి శక్తి యోజన
ప్రధాని మోదీ ప్రకటించిన మరో భారీ ప్రాజెక్ట్‌ 'గతి శక్తి యోజన'. స్థానిక వ్యాపారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసేందుకు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని రకాల అవాంతరాలను అధిగమించి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశం.

5. 75 Vande Bharat Trains - వందే భారత్‌ రైళ్లు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 వందే భారత్‌ రైళ్లను ప్రకటించారు. స్వాత్రంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా 75 రైళ్లను ప్రకటించారు. దేశంలోని మూలమూలలను కలపడమే ఈ రైళ్ల ఉద్దేశం.

Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

 

టాప్ హెడ్ లైన్స్

July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
EPFO: ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
Embed widget