అన్వేషించండి

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

మరికొన్ని రోజుల్లో 2021 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

1. National Hydrogen Mission - హైడ్రోజన్‌ మిషన్‌
ఈ ఏడాది స్వాత్రంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను ఆరంభించారు. దేశంలో వాతావరణ సంక్షోభం రాకుండా అడ్డుకొనేందుకు గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎలా సాయపడుతోందో ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి హబ్‌గా భారత్‌ను మార్చాలని, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం.

2. Repeal of farm laws - వ్యవసాయ చట్టాల రద్దు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుందని ఎవ్వరూ భావించలేదు. అలాంటి సమయంలో హఠాత్తుగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, రైతులకు క్షమాపణలు చెప్పారు. ఈ చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించలేక పోయామని, వారిని ఒప్పించడంలో విఫలమయ్యామని వెల్లడించారు.

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

3. Sainik schools for girls - బాలికలకు సైనిక్‌ పాఠశాలలు
తల్లిదండ్రులు తమ కుమారులను సైనిక్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎంత ఆరాట పడతారో తెలియని కాదు. ఇందులో కేవలం బాలురకే ప్రవేశం. అలాంటిది 2021-22 సెషన్‌ నుంచి బాలికలకు సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో 33 సైనిక్‌ పాఠశాలలు ఉన్నాయి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీలో ప్రవేశాలకు యువతను సిద్ధం చేయడమే వీటి లక్ష్యం.

4. Gati Shakti - National Master Plan - గతి శక్తి యోజన
ప్రధాని మోదీ ప్రకటించిన మరో భారీ ప్రాజెక్ట్‌ 'గతి శక్తి యోజన'. స్థానిక వ్యాపారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసేందుకు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని రకాల అవాంతరాలను అధిగమించి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశం.

5. 75 Vande Bharat Trains - వందే భారత్‌ రైళ్లు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 వందే భారత్‌ రైళ్లను ప్రకటించారు. స్వాత్రంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా 75 రైళ్లను ప్రకటించారు. దేశంలోని మూలమూలలను కలపడమే ఈ రైళ్ల ఉద్దేశం.

Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

 

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget