అన్వేషించండి

Gold Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి పయనం.. బులియన్ మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఇవే..

భారత మార్కెట్‌లో బంగారం ధర మంగళవారం నాడు (ఆగస్టు 24న) స్వల్పంగా పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 24న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

భారత మార్కెట్‌లో బంగారం ధర మంగళవారం నాడు (ఆగస్టు 24న) స్వల్పంగా పుంజుకుంది. నేడు బంగారం ధర గ్రాముకు రూ.11 మేర పెరిగింది. ఒక తులం (10 గ్రాములపై) రూ.110 మేర వ్యత్యాసం కనిపించింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,400 కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.50,62గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర రూ.300 మేర పెరిగింది.

భారత మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరగగా.. వెండి ధర సైతం పసిడి బాటలోనే పయనించింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. న్యూఢిల్లీలో ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ.40 మేర పెరిగింది. నేడు కిలో వెండి ధర రూ.66,700 పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 24న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు...

తెలంగాణ, ఏపీల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.11 చొప్పున పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,270 అయింది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,250 కి చేరింది. ఇక స్వచ్ఛమైన వెండిపై రూ.40 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ వెండి ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.

నేడు విజయవాడలో 22 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర పెరగడంతో ధర ఆగస్టు 24న రూ.44,250 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,270గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,700 అయింది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 24న ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610 కి తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,660గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,260 అయింది.
Also Read: Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియోలో న్యూ వేరియంట్.. కొత్త పీచర్ ఏంటంటే?

నిలకడగా ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే ప్లాటినం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. గ్రాము తాజా ధర రూ.2,367గా ఉంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,670 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: RBI Gold Scheme: ఇంట్లో ఖాళీగా బంగారం ఉంటే.. డబ్బులు ఊరకనే రావు.. ఈ స్కీమ్ లో పెడితే వస్తాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget