అన్వేషించండి

Godrej Group Split: గోద్రేజ్‌ గ్రూప్‌ విభజన: రెండుగా విభజించేందుకు సోదరుల కసరత్తు!!

భారత వ్యాపార రంగంలో మరో కుటుంబం వ్యాపార విభజనకు సిద్ధమైంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న గోద్రేజ్‌ గ్రూప్‌ను రెండుగా విభజించనున్నారు. అన్నదమ్ములు ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేపట్టారు.

గోద్రేజ్‌ గ్రూప్‌ విభజనకు రంగం సిద్ధమవుతోంది! అన్నదమ్ములు వ్యాపారాలను పంచుకోనేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. 124 ఏళ్ల ఈ వ్యాపార సామాజ్ర్యం విలువ ప్రస్తుతం 4.1 బిలియన్‌ డాలర్లు.  సబ్బుల నుంచి గృహోపకరణాల రంగంలో గోద్రేజ్‌ తనదైన ముద్ర వేసింది. ఆస్తుల పంపకం సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారని తెలిసింది.

గోద్రేజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఆది గోద్రేజ్‌ (79) ఉన్నారు. ఆయనే వ్యాపారాలను నడిపిస్తున్నారు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌కు ఆయన సోదరుడు నదీర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక గ్రూప్‌లోనే కీలకమైన గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీని వారి కజిన్‌ జమ్‌షైద్‌ ఎన్‌ గోద్రేజ్‌ నడిపిస్తున్నారు. కొన్ని వ్యాపారాల్లో విఫలమైన తర్వాత 1897లో అర్దేశిర్‌ గోద్రేజ్‌ ఈ సంస్థను స్థాపించడం గమనార్హం.

ఆది, నదీర్‌, జమ్‌షైద్‌, వారి సోదరి స్మితా గోద్రేజ్‌ చూసుకుంటున్న వ్యాపారాలను స్పష్టంగా రెండుగా విభజించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని తెలిసింది. విభజనపై గోద్రేజ్‌ కుటుంబాన్ని సంప్రదించగా 'వాటాదారుల విలువను పెంచేందుకు కొన్నేళ్లుగా సుదీర్ఘ వ్యూహాత్మక ప్రణాళికలపై పనిచేస్తున్నాం' అని తెలిపారు. 'ఆ కసరత్తులో భాగంగా మేం పరోక్ష భాగస్వాముల అభిప్రాయాలనూ తీసుకుంటున్నాం. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి' అని వెల్లడించారు.

తమకు సన్నిహితులైన బ్యాంకర్లు నిమేశ్‌ కంపాని, ఉదయ్‌ కొటక్‌ న్యాయ రంగంలోని జియా మోడి, సిరిల్‌ ష్రాఫ్‌ తదితరుల సలహాలను గోద్రేజ్‌ కుటుంబం తీసుకుంటోందని సమాచారం. గ్రూపులో 23 శాతంగా ఉన్న ప్రమోటర్‌ వాటా ట్రస్టుల్లో ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యులకు గ్రూపులోని అన్ని వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. ఇప్పటికే వారసులు వ్యాపార బాధ్యతలు తీసుకోవడంతో ఆది గోద్రేజ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుత యువతరం కుటుంబ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ చూపిస్తున్నారని తెలుస్తోంది!

Also Read: EPF Interest: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది ఎప్పుడంటే..!

Also Read: JioPhone Next: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!

Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్‌ వివరాలు ఇవే

Also Read: Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget