అన్వేషించండి

2G, 3G: దేశంలో 2జీ, 3జీ సేవలు నిలిపేస్తారా, ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల గతేంకాను?

ఏది మంచో నిర్ణయించుకునే స్వేచ్ఛ టెలికాం కంపెనీలు ఉందని టెలికాం డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసినట్లు ఈటీ రిపోర్ట్‌ చేసింది.

2G- 3G Services Shutting Down Demand: ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 4G, 5G నెట్‌వర్క్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి..  2G, 3G సేవలను నిలిపేస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) అధిపతి, బిలియనీర్ బిజినెస్‌మ్యాన్‌ ముక్‌ష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Reliance Jio), 2G, 3G సర్వీసులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ సేవలు వినియోగించుకుంటున్న కస్టమర్లందరినీ 4G, 5G నెట్‌వర్క్‌లోకి మార్చాలని అడింగింది. ఈ డిమాండ్‌కు సంబంధించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఒక ప్రకటన విడుదల చేసింది. 

దేశంలో 2G నెట్‌వర్క్‌ను మూసివేసే విషయంలో టెలికాం డిపార్ట్‌మెంట్ జోక్యం చేసుకోకూడదని, కాబట్టి రిలయన్స్ జియో డిమాండ్‌ను తిరస్కరించినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ చేసింది. అది, టెలికాం ఆపరేటర్లు తీసుకోవలసిన వాణిజ్య నిర్ణయమని డాట్‌ చెప్పినట్లు తెలిసింది. టెలికాం సేవలను నిలిపేసే విషయాల్లో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదని, ఏది మంచో నిర్ణయించుకునే స్వేచ్ఛ టెలికాం కంపెనీలు ఉందని టెలికాం డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసినట్లు ఈటీ రిపోర్ట్‌ చేసింది.

మరో ఆసక్తికర కథనం: రికార్డ్‌ స్థాయిలో నిఫ్టీ ప్రారంభం, అక్కడ్నుంచి పతనం - ఈ రోజూ అదే చిత్రం

6G నెట్‌వర్క్‌ ప్రారంభం కోసం సన్నాహాలు
భారతదేశంలో 6G నెట్‌వర్క్‌ సేవలను ప్రారంభించేందుకు గత సంవత్సరం నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలోకి మారుతున్న పరిస్థితుల్లో.. 2G, 3G సాంకేతికతలను ఇంకా కొనసాగించడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. మన దేశంలో 2G, 3G నెట్‌వర్క్‌లను వినియోగించే జనాభా ఇప్పటికీ అత్యధికంగా ఉందన్నది నిజం. 1992లో మన దేశంలోకి 2G నెట్‌వర్క్ వచ్చింది, ఇప్పటికి 32 ఏళ్లు పూర్తయ్యాయి. 

ఏ నెట్‌వర్క్ ఎప్పుడు వచ్చింది?                    
2G - 1992                
3G - 2001             
4G - 2009             
5G - 2019              

భారతదేశంలో దాదాపు 25 నుంచి 30 కోట్ల మంది కస్టమర్లు ఇప్పటికీ 2G ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికత కనీసం మరో రెండు, మూడు సంవత్సరాల వరకు ప్రధాన స్రవంతిలోనే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్ కొనలేని వాళ్లు 2G, 3G నెట్‌వర్క్‌లకు మాత్రమే పరిమితమవుతున్నారు. టెలికాం పరిశ్రమ డేటా ప్రకారం.. ఏటా దాదాపు 5 కోట్ల 2G ఫోన్లు అమ్ముడవుతున్నాయి.

భారతదేశంలో 2G నెట్‌వర్క్‌ను షట్‌డౌన్‌ చేయడానికి, వినియోగదార్లందరినీ 4G, 5G లకు మార్చడానికి రిలయన్స్ జియో కేంద్ర ప్రభుత్వ మద్దతును కోరుతోంది. ఇతర టెలికాం కంపెనీలు చాలా ఏళ్లుగా ఈ టెక్నాలజీని వినియోగదార్లకు అందిస్తున్నాయి. జియోకు మాత్రం 2G ఎప్పుడూ లేదు. 

మరో ఆసక్తికర కథనం: ఒకే దెబ్బకు రెండు పిట్టలు - అధిక రాబడితో పాటు పన్ను నుంచి మినహాయింపు

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget