అన్వేషించండి

Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్‌ తీసుకొస్తోంది తెలుసా?

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనుంది. విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి ఖర్చులను యజమాని చేత ఇప్పించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త! ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనుంది. విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి ఖర్చులను యజమాని చేత ఇప్పించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఈ సరికొత్త పని విధానానికి సంబంధించి లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.

కొవిడ్‌-19 వ్యాప్తితో దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం కల్పించాయి. కొన్ని సంస్థలు మానవ వనరులను బాగానే చూసుకుంటున్నా మరికొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఇంటి వద్దే ఉంటున్నారు కదా అని ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నాయి! అలాగే ఇంటర్నెట్‌, విద్యుత్‌ ఖర్చులు, ఇతర అలవెన్సులు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటి నుంచి ఉద్యోగులకు రక్షణగా చట్టబద్ధ నిబంధనలు రూపొందించనున్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగుల కోసం ఓ చట్టబద్ధ విధానం రూపొందించేందుకు కేంద్రం దృష్టి సారించిందని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ మేరకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మున్ముందు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగ విధానం మరింత విస్తరించే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో మున్ముందు పని విధానాలు ఎలా మారతాయో తెలియజేసేందుకు, ఉద్యోగులు, యజమానులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఓ కన్సల్టెన్సీని ప్రభుత్వం నియమించింది. సేవల రంగానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం ఓ స్టాండింగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. పని గంటలు, సేవల విధివిధానాలు చర్చించుకొని రూపొందించుకోవాలని సూచించింది.

ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన రంగాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సమగ్ర పని విధానం రూపొందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విదేశాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిబంధనలపై నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. కార్యాలయానికి దూరంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తున్నాయి.

Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..

Also Read: Petrol-Diesel Price, 6 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో హెచ్చుతగ్గులు.. తాజా ధరలు ఇలా..

Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!

Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget