అన్వేషించండి

8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రయోజనాలు ఏడాది ఆలస్యం, ఎందుకు?

8th Pay Commission Update: జీతాల పెంపు కోసం భారత ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు వెయిట్‌ చేయాల్సిందే!. ఎనిమిదో వేతన సంఘం తన పనిని పూర్తి చేయడానికి సంవత్సర కాలం తీసుకోవచ్చు.

8th Pay Commission Latest News Update: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగుల కోసం ఒక అప్‌డేట్‌ వచ్చింది. 8వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది జీతం ప్రస్తుత స్థాయి నుంచి భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనం కనీసం ఏడాది పాటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే, పెరిగిన జీతం ఒక సంవత్సరం పాటు చేతిలోకి రాకపోవచ్చు. ఎందుకంటే, ఎనిమిదో వేతన సంఘం ప్రాతిపదికన, జీతాల పెంపు కోసం, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) పార్లమెంటులో సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో (Union Budget For FY 2025-26) భారత ప్రభుత్వం ఎలాంటి డబ్బును కేటాయించలేదు.

వాస్తవానికి, ఎనిమిదో వేతన సంఘం కోసం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ మాత్రమే కోరుతున్నారు. ఈ విధంగా చూస్తే, ఎయిత్‌ పే కమిషన్ నివేదిక రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాతే జీతభత్యాల పెంపు నిర్ణయం వెలువడుతుంది. అంటే.. ఏ స్థాయి ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందో నిర్ణయించడానికి మరో సంవత్సర కాలం పట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగే జీతాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే, భారత ప్రభుత్వం తన తదుపరి బడ్జెట్‌లో అంటే 2026-27 బడ్జెట్‌లో ఆ పద్దు కోసం డబ్బును ఏర్పాటు చేయగలదు. 

టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ సూచించమని మంత్రిత్వ శాఖలకు లేఖలు
మనీకంట్రోల్ రిపోర్ట్‌ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ కూడా, భారత ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం ప్రకారం పెరిగిన జీతం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే పొందడం సాధ్యం అవుతుందని అంగీకరించారు. ప్రస్తుతం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సిబ్బంది & శిక్షణ మంత్రిత్వ శాఖలకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను సూచించాలని కోరుతూ లేఖ పంపింది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే 8వ వేతన సంఘం పనిలోకి దిగుతుంది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను భారత ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పే కమిషన్ తన పనిని ప్రారంభిస్తుందని వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ చెప్పారు.

మరో ఆసక్తికర కథనం: ఒకేసారి రూ.4,400 తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ     

గత కమిషన్‌కు ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం
మునుపటి కమిషన్, అంటే ఏడో వేతన సంఘం (7th Pay Commissio) తన నివేదికను సమర్పించడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం మార్చి 2025 నాటికి ఏర్పాటైనప్పటికీ, పని పూర్తి చేయడానికి కనీసం ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎయిత్‌ పే కమిషన్‌ రిపోర్ట్‌ 2026 మార్చి కంటే ముందు రాదని అర్ధమవుతుంది.

మరో ఆసక్తికర కథనం: రూపాయి చారిత్రాత్మక పతనం, డాలర్‌తో పోలిస్తే తొలిసారి రూ.87 కు క్షీణత 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Multibagger Stock: 1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget