అన్వేషించండి

Tesla in India: ఇండియాలో టెస్లా కార్లు - గ్రీన్ సిగ్నల్‌కు అంతా రెడీ - ఎప్పుడు ప్రారంభం కావచ్చు?

భారతదేశంలో టెస్లా తన ఆపరేషన్స్ ప్రారంభించడానికి అంతా రెడీ అయింది. 2024 జనవరిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

Tesla Cars in India: ఎలాన్ మస్క్ టెస్లాను భారతదేశానికి తీసుకురావడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 జనవరి నాటికి టెస్లాకు అవసరమైన అన్ని అనుమతులను అందించడానికి ప్రభుత్వ విభాగాలు వేగంగా పని చేస్తున్నాయని ఈటీ నివేదించింది. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనతో సహా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ తదుపరి దశపై చర్చించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

కంపెనీ ఏం చెప్పింది?
టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కారు, బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఇందులో పేర్కొన్నారు. టెస్లా దేశంలో ఎకో ఫ్రెండీ సప్లై చెయిన్‌పై ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు. టెస్లాతో ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని, కంపెనీ ఇండియా తయారీ ప్రణాళికను త్వరగా ప్రకటించాలని, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు ఒక అధికారి ఈటీకి తెలిపారు.

ఈ సమావేశంలో సాధారణ విధానపరమైన విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది. 2024 జనవరి నాటికి దేశంలో టెస్లా ప్రతిపాదిత పెట్టుబడి తీసుకురావడానికి ఫాస్ట్ ట్రాకింగ్ అప్రూవల్ ఇవ్వడమే ప్రధాన ఎజెండా అంశం అని ఒక ఉన్నత అధికారి ఈటీకి చెప్పారు. జూన్‌లో మోదీ యునైటెడ్ స్టేట్స్‌ పర్యటన సందర్భంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పటి నుంచి వాణిజ్యం, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లా ప్రణాళికల గురించి చర్చలు జరుపుతున్నాయి.

ఇంతకుముందు టెస్లా పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని కోరింది. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు ప్రస్తుతం 60 శాతం, అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 100 శాతం దిగుమతి సుంకం అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రో కార్బన్ వాహనాలకు భారతదేశ కస్టమ్స్ డ్యూటీ ఒకేలా ఉంటుంది. భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అధిక సుంకాలను విధిస్తుంది. అయితే టెస్లా తన కార్లను లగ్జరీ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలుగా వర్గీకరించాలని వాదిస్తోంది.

క్లీన్ ఎనర్జీతో నడిచే వాహనాలకు తక్కువ పన్నులు ఉండేలా దిగుమతి విధానంలో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఒక అధికారి తెలుపుతున్న దాని ప్రకారం ఈ ప్రోత్సాహకం టెస్లాకు మాత్రమే కాదు. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్న ఏ కంపెనీకైనా ఇదే విధమైన ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.

దిగుమతి సుంకం కోతలను చర్చలు చేయడంలో ఎదురైన సవాళ్ల కారణంగా టెస్లా గతంలో భారతదేశం కోసం దాని ప్రణాళికలను నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకం రాయితీలకు బదులుగా స్థానిక తయారీకి నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చింది. వాహన తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందించే మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేలా కంపెనీలను ప్రోత్సహించింది.

చవకైన టెస్లా మోడల్ 2పై వర్క్ జరుగుతోందా?
రాయిటర్స్ నివేదిక ప్రకారం టెస్లా బెర్లిన్ సమీపంలోని తన కర్మాగారంలో 25,000 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 22.3 లక్షలు) కారును కూడా ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. టెస్లాకి ఇది ఒక ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. ఇది చాలా కాలంగా దాని కార్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాన్ మస్క్ చవకైన ఎలక్ట్రిక్ కారు కోసం ప్రణాళికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. కంపెనీ ఇప్పుడు ఉత్పత్తి ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులు చేయడం ద్వారా దాని ఎలక్ట్రిక్ కార్ల ధరను తగ్గించే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయాలనేది టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరుకోవడానికి పెద్ద ఎత్తున మరిన్ని మార్కెట్‌లకు విస్తరించడం చాలా అవసరం.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget