అన్వేషించండి

Mahindra XUV.e9: సూపర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న మహీంద్రా - లుక్, డిజైన్, రేంజ్ కేక!

Mahindra XUV.e9 Launch Date: మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారు త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ కారు ఇటీవలే మనదేశంలో చాలా సార్లు టెస్టింగ్‌లో కనిపించింది.

Mahindra Electric Car: మహీంద్రా ఆటో ప్రస్తుతం అనేక ఎలక్ట్రిక్ వాహనాలపై పని చేస్తోంది. ఇప్పుడు మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు వార్తల్లోకి వచ్చింది. దీని పేరు మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9. 2025 నాటికి ఈ కారును మహీంద్రా భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారు మనదేశంలో టెస్టింగ్‌లో చాలా సార్లు కనిపించింది. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

సూపర్ ఫీచర్లు కూడా...
మహీంద్రా త్వరలో లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక శక్తివంతమైన ఫీచర్లను కూడా చూడవచ్చు. ఈ కారులో రెండు వరుసల సీట్లు ఉండనున్నాయి. ఈ కారును ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. దీంతో పాటు ఇందులో పెద్ద బూట్ స్పేస్ కూడా ఉండనుంది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించగలదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 క్యాబిన్‌లో తేలికపాటి సీట్లు, ఆటోమేటిక్ గేర్ లివర్ కూడా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఆటో హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఈ కారులో కనిపిస్తాయి.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

వావ్ అనిపించే రేంజ్ కూడా...
మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ.ఈ9 అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారుకు 80 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్‌తో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ సహాయంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 దాదాపు 400 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

ఎంత ధర ఉండవచ్చు?
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ధర గురించి మహీంద్రా ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని షేర్ చేయలేదు. కానీ మహీంద్రా దీన్ని దాదాపు రూ.35 నుంచి 40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేయగలదని విశ్వసిస్తున్నారు. అలాగే ఈ కారు బీవైడీ అట్టో 3 వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hero Destini 110 డైలీ యూజ్‌కు బాగానే ఉంటుందా? నిజ జీవిత మైలేజ్‌ వివరాలు ఇవే
హీరో డెస్టిని 110 మైలేజ్‌ టెస్ట్‌ - నిజంగా సిటీలో ఎంత ఇస్తుంది? హైవే ఎక్కితే ఎంత వస్తుంది?
Suzuki Burgman వేరియంట్లు, వాటి ఫీచర్లు, ఆన్‌-రోడ్‌ ధరలు - ఏ వేరియంట్‌ తీసుకోవాలి?
Suzuki Burgman స్టాండర్డ్‌, రైడ్‌కనెక్ట్‌, EX మధ్య తేడాలేంటి? దేని ధర ఎంత? ఫీచర్లపై పూర్తి గైడ్‌
2025లో సేల్స్‌లో అట్టడుగున ఉన్న కార్లు ఇవే - పేరు పెద్దది, అమ్మకాలు మాత్రం అతి తక్కువ!
ఈ కార్లకు ఏమైంది? జనం వీటిని కొనడమే మానేశారు, అలాగని ఇవి పిచ్చివేమీ కాదు!
టాటా పంచ్‌ EV ఫేస్‌లిఫ్ట్‌ కొనాలా? - ప్లస్‌లు, మైనస్‌లపై ఫుల్‌ రివ్యూ తెలుసుకోండి
కొత్త టాటా పంచ్‌ EV - రేంజ్‌, ఫీచర్లు ఆకట్టుకుంటాయ్‌, కానీ ఈ 2 లోపాలు గుర్తుంచుకోండి

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Embed widget