అన్వేషించండి

Bajaj EV: బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ఆగస్టు 2025లో నిలిచిపోతుందా? కారణం షాకింగ్! | EV సంక్షోభం, చైనా ప్రభావం

Bajaj EV: బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ఒక్క బజాబ్ కంపెనీకి మాత్రమే కాదు మిగతా ఈవీ కంపెనీలపై ప్రభావం చూపబోతోంది.

Bajaj Auto EV production : దేశంలోని ప్రసిద్ధ ఆటో కంపెనీ బజాజ్ ఆటోకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, పరిస్థితులు మెరుగుపడకపోతే, ఆగస్టు 2025 నుంచి కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయవలసి రావచ్చని చెప్పారు.

వాస్తవానికి, ఈ సమస్యకు అతిపెద్ద కారణం చైనా, ఇది అరుదైన ఎర్త్‌ మేగ్నెటిక్‌ ఎగుమతిని నిలిపివేసింది. ఈ మెటల్స్‌ ఎలక్ట్రిక్ మోటార్లను తయారు చేయడానికి చాలా అవసరమైన ముడి పదార్థాలు. వీటిని ఉపయోగించకుండా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం కష్టమవుతుంది.

అరుదైన ఎర్త్‌ మేగ్నెటిక్‌  మెటల్స్ కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోవచ్చు

బజాజ్ ప్రస్తుతం తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇటీవల ప్రారంభించిన గోగో ఇ-రిక్షాను ఉత్పత్తి చేస్తోంది, అయితే ఇప్పుడు చైనా నుంచి అరుదైన ఎర్త్‌ మేగ్నెటిక్‌ మెటల్‌ సరఫరా నిలిచిపోయింది, దీని కారణంగా EV మోటార్లను తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు లభించడం లేదు. ప్రస్తుత స్టాక్ త్వరలో అయిపోతే ప్రత్యామ్నాయ సరఫరా లేకపోతే, ఆగస్టు 2025 కంపెనీకి 'జీరో ప్రొడక్షన్ మంత్' కావచ్చునని కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ సాయం కోరుతున్న బజాజ్ 

రాజీవ్ బజాజ్ ఈ కష్టతరమైన పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. EV (ఎలక్ట్రిక్ వెహికల్)లో ఉపయోగించే అయస్కాంతాలలో దాదాపు 90% చైనా నుంచే వస్తున్నాయని ఆయన అన్నారు. చైనా కొత్త ఎగుమతి విధానం కారణంగా బజాజ్ మాత్రమే కాదు, అనేక ఇతర భారతీయ ఆటో కంపెనీల సప్లైచైన్‌పై కూడా ప్రభావం పడింది.

రాజీవ్ బజాజ్ భారత ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరారు. కంపెనీలు దేశంలోనే పరిష్కారాలను లేదా కొత్త సరఫరాదారులను త్వరగా కనుగొనడానికి వీలుగా ప్రభుత్వం విధానంలో స్థిరత్వాన్ని స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని ఆయన అన్నారు.

బజాజ్ మాత్రమే కాదు, టీవీఎస్, ఆథర్ పై ప్రభావం  

బజాజ్ మాదిరిగానే, టీవీఎస్ , ఆథర్ ఎనర్జీ వంటి ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. సరఫరాలో ఇబ్బందుల కారణంగా ఈ కంపెనీలు కూడా తమ ఉత్పత్తిని నెమ్మదిగా తగ్గిస్తున్నాయి.

త్వరలో ఎటువంటి పరిష్కారం కనుగొనకపోతే, భవిష్యత్తులో వినియోగదారులపై దీని ప్రభావం పడవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది EVల లభ్యతను తగ్గించడమే కాకుండా, వాటి ధరలను కూడా పెంచుతుంది.

అరుదైన ఎర్త్‌ మేగ్నెటిక్‌ మెటల్స్  ప్రాముఖ్యత ఏమిటి?

అరుదైన ఎర్త్‌ మేగ్నెటిక్‌  మెటల్స్  ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) చాలా ముఖ్యమైన ముడిసరకు. ఇవి ప్రత్యేకంగా మోటార్లను నడపడానికి ఉపయోగపడతాయి. ఈ అయస్కాంతాల ఉత్పత్తి చాలా తక్కువ దేశాలలో జరుగుతుంది. ప్రస్తుతం చైనా ఈ అయస్కాంతాల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారు. చైనా వీటిపై ఎగుమతిని నిలిపివేసినప్పుడు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీలపై నేరుగా ప్రభావం చూపుతుంది.       

Also Read: MG Comet EV ధర పెరిగింది! కొత్త ధరలు, EMI వివరాలు తెలుసుకోండి: బెస్ట్ ఆప్షన్ ఇంకా ఉందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget