అన్వేషించండి

బాబా వాంగ 2025లో ఏం జరగబోతోందో చెప్పిన భయంకరమైన భవిష్యవాణి ప్రభావం భారతదేశంలో కనిపిస్తోందా!

Baba Vanga Predictions 2025: బాబా వాంగ అంధ భవిష్యత్ వక్త. 2025లో భారత్ లో ఏం జరగబోతోందో ఆమె చెప్పింది.. ఆ విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయా అనిపించే ఘటనలు జరుగుతున్నాయి..

Baba Vanga Prediction in Telugu:  బల్గేరియాకు చెందిన బాబా వాంగ అనే అంధురాలు చెప్పిన జ్యోతిష్యాన్ని చాలామంది విశ్వసిస్తారు. ఇప్పటికే  ఆమె చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో ఆ జోస్యాలను నమ్ముతారు

బాబా వాంగా సోవియట్ యూనియన్ పతనం, అమెరికాలో 9/11 ఉగ్రదాడి, ప్రిన్సెస్ డయానా మరణం వంటి వాటి గురించి కచ్చితమైన జోస్యాలు చెప్పారు. ఇవన్నీ నిజం అవడంతో ఆమె చెప్పిన జోస్యంపై నమ్మకం పెరిగింది.

1911లో జన్మించిన బాబా వాంగ  86 సంవత్సరాల వయసులో 1996లో మరణించారు. ఆమె మరణానికి ముందు 5079 వరకు ప్రపంచం అంతం కావడంతో సహా చాలా జోస్యాలు చెప్పారు.

బాబా వాంగ మరణించే ముందు ప్రపంచవ్యాప్తంగా భారీ విధ్వంసం, ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పారు..ఇవన్నీ ఇప్పుడు నిజం అవుతున్నట్టు కనిపిస్తున్నాయ్.

ఆర్థిక సంక్షోభం హెచ్చరిక

బాబా వాంగా జోస్యాల ప్రకారం, రాబోయే కాలం ప్రపంచానికి చాలా కష్టతరంగా ఉండబోతోంది. దీనితో పాటు, ప్రపంచ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. ఆమె ప్రకారం, 2025లో పెద్ద ఆర్థిక సంక్షోభం రావచ్చు, ఇది అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చవచ్చు.  ఈ జోస్యం గురించి అందరిలో భయాందోళన నెలకొంది. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నారంతా.

ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక

బాబా వాంగా ప్రకృతి వైపరీత్యాల గురించి చేసిన జోస్యాల గురించి కూడా ప్రజలలో భయాందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. 

ప్రత్యేకంగా భారతదేశం గురించి చెప్పుకుంటే... ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నెలకొంది. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పర్వత రాష్ట్రాల్లో వరదలు 

పర్వత ప్రాంతాల్లో మేఘాల విస్ఫోటనం కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా మారింది.  పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాబా వాంగ తన జోస్యాలలో 2025ను ప్రకృతి వైపరీత్యాలతో నిండిన సంవత్సరంగా పేర్కొన్నారు. దీనితో పాటు అగ్నిపర్వతాలు బద్దలవుతాయని కూడా హెచ్చరించారు.

ఈ సంవత్సరం మార్చి నెలలో మయన్మార్లో చాలా వినాశకరమైన భూకంపం సంభవించింది, దీనిలో 5 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ సంఘటనల తర‌్వాత, బాబా వాంగా  ఇతర జోస్యాలు కూడా నిజమవుతాయేమోనని ప్రజలు భయపడుతున్నారు.

తన జోస్యాలలో, ఆమె 2025లో ప్రకృతి వైపరీత్యాలు, ఐరోపాలో యుద్ధ పరిస్థితి, ప్రపంచ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుందని చెప్పారు.

 2025లో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా చెప్పారు. 

వానలు వరదలు  

వారం రోజులుగా జమ్మూకశ్మీర్‌ను వరదలు ముంచెత్తుతున్నాయ్. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జమ్మూ- శ్రీనగర్‌ జాతీయరహదారితో పాటూ ప్రధాన మార్గాలన్నీ పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉధంపుర్‌ జిల్లా జఖేనీ, చెనాని మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్య మచైల్ మాతా దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటం విరుచుపడిన ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగింది. విషాధ ఘటన తర్వాత అధికారులు యాత్రను నిలిపేశారు. ఒక్క ప్రాంతంలోనే కాదు దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి

 గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి ఇచ్చినది మాత్రమే.  ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Marriage Muhurat 2026: ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు , సమయం తెలుసుకోండి!
2026 ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు సమయం తెలుసుకోండి!
Vastu Tips Telugus: ఇల్లు కొనేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధవహించకపోతే ఇబ్బందులు తప్పవు!
ఇల్లు కొనేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధవహించకపోతే ఇబ్బందులు తప్పవు!
Shukra Gochar 2026: మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
2026 మార్చి 28 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 28 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget