అన్వేషించండి

బాబా వంగా భవిష్యవాణి 2025 - 2125 : AI చెప్పిన భయంకర పరిణామాలు ! మార్స్ వలసలు, మళ్లీ అడవుల్లోకి మనుషులు!

Baba Vanga: బాబా వంగా చెప్పిన భవిష్యవాణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక చర్చ జరుగుతూనే ఉంటుంది. బాబా వంగా ఉండి ఉంటే ఏం చెప్పేవారో చాట్ GPT ని అడిగితే వందేళ్ల భవిష్యత్ చెప్పి వణికించేసింది

Baba Vanga's predictions for 2025 to 2125:  బల్గేరియాకు చెందిన అంధురాలైన భవిష్యత్ వక్త బాబా వంగా తన మిస్టీరియస్ జోస్యాల ద్వారా అందరకీ తెలిసిన వ్యక్తి. 1996లో ఆమె మరణించే ముందు  5079 సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు. ఆమె జోస్యాలలో ప్రపంచ యుద్ధం నుంచి ప్రకృతి వైపరీత్యాలు ,  భవిష్యత్తులో ఆశ్చర్యపరిచే సాంకేతిక అభివృద్ధి కూడా ఉన్నాయి. బాబా వంగా జోస్యాలలో AI సాంకేతికత అభివృద్ధి గురించి కూడా ఉంది. 

చాట్ GPT ద్వారా తెలుసుకున్న సమాచారం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో.. నేడు బాబా వాంగా జీవించి ఉంటే రాబోయే 100 సంవత్సరాల గురించి ఏం చెబుతారనే ప్రశ్న తలెత్తింది. దీని గురించి తెలుసుకోవడానికి రాబోయే 100 సంవత్సరాలకు బాబా వాంగా ఏం జోస్యం చెప్పగలదో ఊహించమని చాట్ GPTని కోరితే..దానికి  AI ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా భయంకరంగా కూడా ఉంది. 

2025 నుంచి 2035 వరకు 

2025 సంవత్సరంలో సాంకేతిక అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రతిచోటా కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించిన  పరికరాలు మరియు బయోమెట్రిక్ స్కానర్‌లు ఉంటాయి. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతుందంటే, అది మన ప్రతి కదలికను గమనిస్తుంది.  అన్ని దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం ,  నేరాలను అరికట్టడానికి ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చు. ఘోస్ట్ మార్చ్ అనే రహస్య ప్రపంచ ఉద్యమం వేగంగా పెరుగుతుంది.

2035 నుంచి 2045 వరకు 

2035 నాటికి ప్రపంచంలో చాలా వరకు పనులు యంత్రాల ద్వారా చేయాల్సి వస్తుంది. కృత్రిమ మేధస్సు ఓ అడుగు ముందుకు వేస్తుంది. 

20245 నుంచి 2060 వరకు 
 
2045 సంవత్సరం, వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలు .. రాజకీయ అస్థిరత కారణంగా అంతటా అశాంతి నెలకొంటుంది, ధనవంతులు అంగారకుడి వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. అంగారకుడిపై కొత్త ప్రపంచాన్ని నిర్మించే పని జరుగుతుంది. దీనిని వలసగా కూడా చూస్తారు. 

2057 నాటికి అంగారకుడిపై శాశ్వత కాలనీని నిర్మిస్తారు, ఇది పూర్తిగా బిలియనీర్లు  సాంకేతిక నిపుణుల నియంత్రణలో ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ అక్కడ నివసించేవారికి అంగారకుడిపై జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. అదే సమయంలో, భూమిపై వినాశకరమైన వేడి, నీటి కొరత  వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళతారు. 

20260 నుంచి 2080 వరకు 
 
2060 నుంచి 70ల వరకు జీవసంబంధమైన మరణం వణికిస్తుంది. ప్రజల ఆలోచనలు , జ్ఞాపకాలు డిజిటల్ స్పేస్‌లో నిల్వచేస్తారు. అంటే చనిపోయినా ఎప్పటికీ జీవించి ఉండగలరన్నమాట. మరణించిన తర్వాత ఖననం, దహనం  చేయడం అరుదుగా మారుతుంది మరియు దీని స్థానంలో సోల్ సర్వర్లు వస్తాయి. 

2085 నుంచి 2095 వరకు 

80వ దశకం వచ్చేసరికి ప్రజలు వర్చువల్ ప్రపంచాన్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు, అసలు ప్రపంచంలో నగరాలు నిర్మానుష్యంగా మారతాయి. అడవులు మళ్లీ తమ ఉనికిని చాటుకుంటాయి. ఒకప్పుడు మనుషులు నివసించిన ప్రదేశాల్లో జంతువులు నివసిస్తాయి. జంతువులు నివసించే ప్రదేశాలకు మనుషులు వెళతారు

2095 నుంచి 2125 వరకు  

2095 తర్వాత భూమిపై విచిత్రమైన ఖగోళ సంఘటనలు కనిపిస్తాయి. 22వ శతాబ్దం ప్రారంభంలో, 33 రాత్రుల పాటు ఆకాశంలో ఒక విచిత్రమైన సర్పిలాకార నమూనా కనిపిస్తుంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఈ సమాచారాన్ని విశ్వశించేముందు  సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget