అన్వేషించండి

Vijaya Sai Railway Zone : రైల్వేజోన్ రాకపోతే రాజీనామా - విజయసాయిరెడ్డి ప్రతిజ్ఞ !

రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రైల్వే జోన్ ఇచ్చేది లేదని కేంద్రం చెప్పలేదంటున్నారు.

Vijaya Sai Reddy Railway Zone :   ఉత్తరాంధ్ర వాసులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ఆర్థికంగా లాభదాయకం కాదని   .. అందుకే జోన్‌ను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాటి స్పష్టం చేసినట్లుగా వచ్చన వార్తలను.. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. అసలు విభజన హామీలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైల్వేజోన్ అంశం చర్చకు రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందులు సృష్టించేందుకు ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్ లేదని .. రైల్వే బోర్డు ప్రకటిచిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. 

రైల్వే జోన్‌పై ఢిల్లీలో చర్చ జరగలేదన్న విజయసాయిరెడ్డి 

విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే జోన్ రాకపోతే తాను  రాజ్యసబ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని కేంద్ రైల్వే మంత్రి తనతో చెప్పారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విభజన హామీైల పరిష్కారం కోసం ఏర్పాటైన సమావేశంలో రైల్వే బోర్డు చైర్మన్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వానికి ఇవి ఇబ్బందికరంగా మారాయి. అందుకే విజయసాయిరెడ్డి వెంటనే స్పందించారు. 

రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్న ఎంపీ

విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం 2018లోనే నిరణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు జోన్ ఏర్పాటు   చాలా సుదీర్ఘ ప్రక్రియ కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది.   గత ఫిబ్రవరిలో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లోనే కేంద్రం తేల్చిచెప్పింది. అయితే ఆల్రెడీ విశాఖ రైల్వే జోన్ ప్రకటించినందున… అది లెక్కలోకి రాదని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు వివరిచారు. అయితే ఆ తర్వాత కూడా రైల్వే జోన్ విషయంలో ముందడుగు పడలేదు.  విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించంారన్న కారణంగా అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను ఒడిషాలో కలిపారు. విశాఖ రైల్వే జో‌న్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను   రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. 

రైల్వే జోన్ ప్రకటించి ఐదేళ్లవుతున్నా అడుగు ముందుకు పడని పనులు

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయని ఆర్థికంగా కూడా భారం కాదని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు.  డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. తీసుకోవాల్సింది అధికారిక నిర్ణయమేనని చెబుతున్నారు. కానీ రైల్వే జోన్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు నిర్ణయం పెండింగ్‌లో పడుతోంది. అంతే కాదు.. తరచూ రైల్వే జోన్ సాధ్యం కాదనే విషాయన్ని వీలైనప్పుడల్లా బయటకు చెబుతోంది. దీంతో రైల్వే జోన్ పరిస్థితి ఏమవుతుందోనని ఉత్తరాంధ్రలో ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget