అన్వేషించండి

YS Jagan Family : వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?

వైఎస్ జగన్, తల్లి విజయలక్ష్మి పులివెందులలో వేర్వేరుగా పర్యటించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నా.. చెరో వైపుకూర్చుకున్నారు. కనీసం పలకరింపుగా కూడా మాట్లాడుకోలేదు.

క్రిస్మస్ పండుగను కూడా వైఎస్ కుటుంబసభ్యులు కలసిమెలిసి చేసుకోలేకపోయారు. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు పెరిగిపోయిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్, విజయమ్మ వేర్వేరుగా వైఎస్ఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు కానీ.. చెరో వైపు కూర్చున్నారు. పలకరింపుగా కూడా మాట్లాడుకోలేదు.  ఈ అంశం పులివెందులలోనూ చర్చనీయాంశమయింది. ప్రతీ ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా.. వైఎస్ కుటుంబసభ్యులందరూ పులివెందుల వస్తారు. క్రిస్మస్ ముందు రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. 

Also Read: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం

ఈ సారి క్రిస్మస్‌కు షర్మిల, విజయమ్మ, సీఎం జగన్ కూడా ఒక రోజు ముందుగానే పులివెందులకు వచ్చారు. అయితే వీరంతా మాట్లాడుకున్నారో లేదో స్పష్టత లేదు కానీ ఉదయమే ముందుగా వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత  సీఎం  జగన్ వచ్చారు.  ఆ తర్వాత నెమళ్ల పార్కులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మ, జగన్ పాల్గొన్నారు. కానీ ఒకే సారి కాదు. మొదట విజయమ్మ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోయిన తర్వాత జగన్ వచ్చారు. వేడుకల్లో పాల్గొని వెళ్లారు.
YS Jagan Family : వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?

Also Read: Ramana Deekshitulu : స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !

షర్మిల పులివెందులకు వచ్చినప్పటికీ మరోమారు తీవ్ర విభేదాలు తలెత్తడంతో రాత్రికి రాత్రి వెనుదిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. గత రెండేళ్లుగా వైఎస్ఆర్‌ జయంతి, వర్థంతితో పాటు క్రిస్మస్ వంటి వేడుకలకు కుటుబంసభ్యులంతా  కలసి హాజరవడం లేదు. వేర్వేరుగా హాజరవుతున్నారు. దీంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. దీంతో గొడవలు సమసిపోయాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పెరిగాయని తెలుస్తోంది.

Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించారు.  ఇది సీఎం జగన్‌కు ఇష్టం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. ఆ తర్వాత షర్మిల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాలు చేసుకుంటున్నారు. అయితే కుటుంబ పరంగా తేల్చుకోవాల్సిన కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో అందరూ ఎడమొహం..పెడ మొహం అయ్యారని పులివెందుల ప్రజల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైఎస్ వివేకా  హత్య .., తదనంతర పరిణమాలు కూడా కుటుంబంలో కలతలకు కారణం అయ్యాయని చెబుతున్నారు. 
 

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget