అన్వేషించండి

YS Jagan Family : వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?

వైఎస్ జగన్, తల్లి విజయలక్ష్మి పులివెందులలో వేర్వేరుగా పర్యటించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నా.. చెరో వైపుకూర్చుకున్నారు. కనీసం పలకరింపుగా కూడా మాట్లాడుకోలేదు.

క్రిస్మస్ పండుగను కూడా వైఎస్ కుటుంబసభ్యులు కలసిమెలిసి చేసుకోలేకపోయారు. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు పెరిగిపోయిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్, విజయమ్మ వేర్వేరుగా వైఎస్ఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు కానీ.. చెరో వైపు కూర్చున్నారు. పలకరింపుగా కూడా మాట్లాడుకోలేదు.  ఈ అంశం పులివెందులలోనూ చర్చనీయాంశమయింది. ప్రతీ ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా.. వైఎస్ కుటుంబసభ్యులందరూ పులివెందుల వస్తారు. క్రిస్మస్ ముందు రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. 

Also Read: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం

ఈ సారి క్రిస్మస్‌కు షర్మిల, విజయమ్మ, సీఎం జగన్ కూడా ఒక రోజు ముందుగానే పులివెందులకు వచ్చారు. అయితే వీరంతా మాట్లాడుకున్నారో లేదో స్పష్టత లేదు కానీ ఉదయమే ముందుగా వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత  సీఎం  జగన్ వచ్చారు.  ఆ తర్వాత నెమళ్ల పార్కులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మ, జగన్ పాల్గొన్నారు. కానీ ఒకే సారి కాదు. మొదట విజయమ్మ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోయిన తర్వాత జగన్ వచ్చారు. వేడుకల్లో పాల్గొని వెళ్లారు.
YS Jagan Family : వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?

Also Read: Ramana Deekshitulu : స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !

షర్మిల పులివెందులకు వచ్చినప్పటికీ మరోమారు తీవ్ర విభేదాలు తలెత్తడంతో రాత్రికి రాత్రి వెనుదిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. గత రెండేళ్లుగా వైఎస్ఆర్‌ జయంతి, వర్థంతితో పాటు క్రిస్మస్ వంటి వేడుకలకు కుటుబంసభ్యులంతా  కలసి హాజరవడం లేదు. వేర్వేరుగా హాజరవుతున్నారు. దీంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. దీంతో గొడవలు సమసిపోయాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పెరిగాయని తెలుస్తోంది.

Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించారు.  ఇది సీఎం జగన్‌కు ఇష్టం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. ఆ తర్వాత షర్మిల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాలు చేసుకుంటున్నారు. అయితే కుటుంబ పరంగా తేల్చుకోవాల్సిన కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో అందరూ ఎడమొహం..పెడ మొహం అయ్యారని పులివెందుల ప్రజల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైఎస్ వివేకా  హత్య .., తదనంతర పరిణమాలు కూడా కుటుంబంలో కలతలకు కారణం అయ్యాయని చెబుతున్నారు. 
 

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Breaking News: ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget