అన్వేషించండి

AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?

Andhra Pradesh : ఉచిత ఇసుక అమలులో ఏపీ ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. పేరుకే ఉచితం కానీ వైసీపీ హయాం కన్నా ఎక్కువగా ధరలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు.

Free Sand Policy : వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అంశంపై చాలా దుమారం రేగింది. రాష్ట్రం మొత్తం ఒకే కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం దగ్గర నుంచి చివరికి ఆ కాంట్రాక్ట్ కంపెనీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోవడం వరకూ చాలా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఇసుక బంగారం అయిపోయింది. ఒక్కో లారీ ఇసుక యాభై వేలు దాటిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని టీడీపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తాము వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. అనుకన్నట్లుగానే తెచ్చారు. కానీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. అప్పుడు వైసీపీపై  .. ఇప్పుడు టీడీపీపై వస్తున్నాయి. 

ఇసుక పాలసీపై వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

ఏపీలో ఇసుక దొరకడం లేదని ఉచిత ఇసుక పేరుతో ప్రజల్ని  దోపిడీ చేస్తున్నారని తమ హయాంలోనే చాలా తక్కువకు ఇసుక వస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.మాజీ సీఎం జగన్ కూడా ఈ అంశంపై ఆరోపణలు చేస్తూ సుదీర్గమైన ట్వీట్ పెట్టారు. ప్రతి రోజూ ఇసుక అంశంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 

ఇసుక ఉచితమే కానీ రవాణా చార్జీలు, సీవరేజీ కట్టాల్సిందే !

ఉచిత ఇసుక అంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారన్నట్లుగా వైసీపీ  నేతలు ప్రచారం చేస్తున్నారని .. లోడింగ్, అన్ లోడింగ్ , రవాణా ఖర్చులు ఎవరికి ఇసుక కావాలో వారే భరించాలని ప్రభుత్వం ఓంటింది.  ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తోంది. కానీ దాన్ని లారీలోకి లోడ్ , అన్ లైడ్ చేయడానికి, ఆ లారీని తమ ఇంటి వరకూ తీసుకెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రం వినియోగదారుడే భరించాలి. ఇసుక రవాణా దూరాన్ని బట్టి ఖర్చు పెరుగుతుంది. తమకు ఎంత దగ్గరగా ఉన్న స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి  ఇసుక తీసుకుంటే వినియోగదారులకు అంత తక్కువ అవుతుంది. ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఉన్న దానిప్రకారం  టన్నుకు కూలీ, రవాణా ఖర్చులు టన్నుకు  ఇం ధర అని ఖరారు చేశారు.   ప్రభుత్వం పూర్తిగా ఈ మొత్తాన్ని పక్కా బిల్లు ఇచ్చి ఆన్ లైన్‌లోనే తీసుకుంటోంది.  అదనంగా ఎక్కడా ఒక్కరూపాయి వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులు ఉండరని చెబుతున్నారు. 

వైసీపీ హయాంలో ఇసుక దందాను ప్రజలు మర్చిపోరంటున్న టీడీపీ నేతలు

వైసీపీ హయాంలో  స్టాక్ పాయింట్లు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని . అనధికారికంగా బిల్లుల ద్వారా   ట్రాక్టర్ ఇసుకకు ఇరవై వేల వరకూ వసూలు చేసేవారని  అంటున్నారు. ఇప్పుడు అది వెయ్యి రూపాయలకే వస్తోందని చెబుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వం అన్నీ చట్టబద్దంగా చేస్తోందని ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలకు అవకాశం కల్పించడం లేదని చెబుతోంది. గతంలో జరిగినట్లుగా పర్యావరణ విధ్వంసం జరగకుండాచ చూసుకుంటున్నారు.  సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయవచ్చు కానీ.. ఇసుక విషయంలో  ప్రజల ఇబ్బందులు తీరిపోయాయని  నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుని కూలీలకు  ఉపాధి పెరగడమే సంకేతమనిటీడీపీ నేతలు చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Pawan Kalyan Comments : అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Pawan Kalyan Comments : అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
Actor Bala : కూతురిని వేధిస్తున్నాడంటూ మాజీ భార్య కంప్లైంట్... స్టార్ డైరెక్టర్ తమ్ముడు అరెస్ట్ 
కూతురిని వేధిస్తున్నాడంటూ మాజీ భార్య కంప్లైంట్... స్టార్ డైరెక్టర్ తమ్ముడు అరెస్ట్ 
Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్
వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్
Andhra CID : హై ప్రోఫైల్ కేసులన్నీ సీఐడీ చేతికి - త్వరగా తేల్చేయాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోందా ?
హై ప్రోఫైల్ కేసులన్నీ సీఐడీ చేతికి - త్వరగా తేల్చేయాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోందా ?
Chandrababu: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Embed widget