అన్వేషించండి

Operation Lotus on YSRCP : వైఎస్ఆర్‌సీపీపై ఆపరేషన్ లోటస్ ప్రారంభమైందా ? ఎంపీలు జంపింగ్ లిస్టులో ఉన్నారా ?

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీపై బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని జాతీయ రాజకీయాల్లో చర్చ ప్రారంభమయింది. చిదంబరం కమారుడు కార్తీ ఈ అంశంపై హింట్ ఇచ్చారు.

Operation Lotus On YSRCP :  ఆపరేషన్ లోటస్ ఈ మాట బీజేపీ రాజకీయాల్లో కీలకం. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహిస్తారని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. అయితే బీజేపీ మాత్రం ఇలాంటి ఆపరేషన్లు ఏమీ చేయలేదని.. భవిష్యత్ లో ఎప్పుడూ చేయబోమని అంటున్నారు. కానీ విపక్ష నేతలు మాత్రం..  బీజేపీ ఆపరేషన్ లోటస్ లు ప్రారంభించిందని ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వైసీపీపై తర్వాత ఆపరేషన్ లోటస్ జరగబోతోందని సోషల్ మీడియాలో ప్రకటించారు. 

 

 

కార్తీ చిదంబరంకు   ఏదో సమాచారం లేకపోతే … ఏపీ రాజకీయాలు.. అదీ వైసీపీ గురించి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అదేమిటి  అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకునే ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.                         

బీజేపీకి రాజ్యసభలో పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. ఇంత కాలం వైఎస్ఆర్‌సీపీతో పాటు బీజేడీ ఏకపక్షంగా మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే ఇప్పుుడు కూడా వైసీపీ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. వ్యతిరేకిస్తామని చెప్పే అవకాశం ఉందు.  వైసీపీలో వ్యాపార ప్రముఖులు ఎక్కవగా ఉన్నారు.  గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ కూడా వైసీపీ ఎంపీనే. ఆయన బీజేపీలో చేరడానికి పెద్దగా ఆపరేషన్ చేపట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణకు చెందిన కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు కూడా వైసీపీ ఎంపీలే. అలాగే ఏపీ నుంచి  ఎంపీలుగా బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ,  విజయసాయిరెడ్డి  వంటి వారికి అనే అబ్లిగేషన్లు ఉన్నాయి. వీరిలో ఎవరినైనా బీజేపీ ఆహ్వానిస్తే .. తిరస్కరించే అవకాశం ఉండదన్న వాదన ఉంది.                                           

గెలిచిన  నలుగురు లోక్‌సభ ఎంపీలపైనా బీజేపీ కన్నేసే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున గెలిచిన వారిలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూరాజా రాణి  విజయం సాధించారు. వీరిలో ఒకరిద్దరు బీజేపీతో చర్చలు జరుపుతున్నారన్న  ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలు జరిగి రోజులు కూడా గడవనందున.. ఒకటి, రెండు నెలల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Telugu TV Movies Today: ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
ఈ మంగళవారం (డిసెంబర్ 23) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
Saudi Arabia Snowfall: సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
Kitchen to Wellness : ఆరోగ్యం, చర్మ సంరక్షణకై ఇంటి చిట్కాలు.. వంటింట్లో దాగున్న మసాలా దినుసులు చేసే మేజిక్ ఇదే
ఆరోగ్యం, చర్మ సంరక్షణకై ఇంటి చిట్కాలు.. వంటింట్లో దాగున్న మసాలా దినుసులు చేసే మేజిక్ ఇదే
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
Embed widget