అన్వేషించండి

Steel Plant News : స్టీల్‌ప్లాంట్ బిడ్‌ మరో ఐదు రోజులు పొడిగింపు - జేడీ లక్ష్మినారాయణ కూడా !

స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ను మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. జేడీ లక్ష్మినారాయణ కూడా బిడ్ వేయడం ఆసక్తికరంగా మారింది.

Steel Plant News : స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చేందుకు జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ బిడ్ గడువును మరో ఐదు రోజులు పొడిగిస్తూ.. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఈ గడువు వరకూ 21 సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల పొడిగింపు ఇవ్వడంతో 20వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ చాన్స్ ఉన్నట్లు అనుకోవచ్చు. 

స్టీల్ ప్లాంట్ బిడ్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా పాల్గొన్నారు.  ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో ర్యాలీ నిర్వహించిన తర్వాత EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈవోఐ ప్రకారం అయితే నగదు లేదా ముడి సరకు మూలధనంగా సమకూర్చాలి.  క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని నెలకు రూ. 850 కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని జేడీ లక్ష్మినారాయమ ప్రకటించారు.   తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కసారి వందరూపాయలు ఇస్తే చాలని ఆయన లెక్కలు చెప్పారు.  మెయిన్ గేట్ ఎదుట నుంచే విరాళాలు సేకరణ ప్రారంభిస్తామన్నారు.  తొలి మొత్తంగా రూ. 200 విరాళాలు సేకరణ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలి...ఆ ఉద్దేశంతోనే వర్కింగ్ క్యాపిటల్ బిడ్డింగ్ లో పాల్గొన్నానని ఆయన చెబుతున్నారు.  కేంద్రం ప్లాంట్ ను క్లీన్ షేవ్ చేయాలని చూస్తే క్లియర్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు.  

 స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో సింగరేణి సంస్థ బిడ్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బిడ్ దాఖలుకు చివరి తేదీ ఈ రోజే అనుకున్న సింగరేణి అధికారులు సాయంత్రం ఐదున్నర గంటల వరకూ సమయం అడిగారు. తర్వాత  సమయాన్ని పెంచిన విషయాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  విశాఖ ఉక్కు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్ దాఖలుకు ఆరు అంతర్జాతీయ స్టీల్ ఎక్స్ పోర్టర్స్ ఆసక్తి చూపించారు. ఓ  ఉక్రెయిన్ సంస్థ కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలు్సతోంది.  ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ సంస్థ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో  మూలధనం కింద నిధులు ఇచ్చి స్టీల్ తీసుకోవడానికిఆ సంస్థ ముందుకు వచ్ిచంది.  ఉక్రెయిన్  సంస్థ పేరు  జె.ఎస్.పీ.ఎల్ గా భావిస్తున్నారు.  పెంతర్ బ్రాండ్ వేసుకుని ఉక్కు అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తోంది.  అలాగే మJSW, MS అగర్వాల్. వైజాగ్ ప్రొఫైల్ , నారాయణ ఇస్పాత్ వంటి సంస్థలు ఈవోఐ బిడ్లు దాఖలు చేశాయి. 
 

స్టీల్ ప్లాంట్‌కు  మూలధనం కోసం జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ... స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అన్నట్లుగా ప్రచారం జరగడంతో రాజకీయంగానూ  చర్చనీయాంశం అయింది. అయితే  ఈ బిడ్ గెల్చుకున్న వారు మూలధనం సమకూర్చి దానికి తగ్గట్లుగా తక్కువ ధరకు స్టీల్ మాత్రమే కేటాయిస్తారని ఎలాంటి యాజమాన్య హక్కులు రావని స్టీల్ ప్లాంట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Embed widget